Wednesday, February 26, 2025
HomeTrending News

కే.ఆర్.ఎం.బి.కి లేఖ : జగన్

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఏపి ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణా మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై జగన్ అసహనం వ్యక్తం చేశారు....

భావోద్వేగానికి లోనయ్యాం: సజ్జల

పోలవరం ప్రాజెక్టు సందర్శన భావోద్వేగానికి గురిచేసిందని, దివంగత నేత  వైఎస్ఆర్ బతికి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదని ఏపి ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు....

ల్యాప్‌టాప్‌ల పంపిణి: క్యాబినెట్

రాష్ట్రవ్యాప్తంగా 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక...

కరోనా కంటే కేసియార్ డేంజర్ : రేవంత్ రెడ్డి

సిఎం కేసీఆర్ కరోనా కంటే డేంజర్ అని, కరోనా ఎదుర్కోడానికి వ్యాక్సిన్ వచ్చింది కానీ కేసీఆర్ పోవాలంటే ఎలక్షన్ రావాలని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడు...

ఫుడ్ జోన్ల ఏర్పాటుతో రైతులకు మేలు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేసిందని, దీనివల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు....

కరకట్ట పనులకు శంకుస్థాపన

కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా...

రేవంత్ ఐరన్ లెగ్ : జీవన్ రెడ్డి

రేవంత్ రెడ్డి ‘ఫాదర్ ఆఫ్ ఐరన్ లెగ్’ అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పారీ శకం ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. పిసిసి అధ్యక్షుడిగా...

పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్‌ మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎంత...

ప్రైవేటు వ్యాక్సిన్లు ప్రభుత్వానికివ్వండి: జగన్

ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్న వ్యాక్సిన్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి లేఖ రాశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించడం లేదని, వీటిని ప్రభుత్వ...

బాధితులను ఆదుకోండి : బాబు

కరోనా ఎన్నో కుటుంబాల్లో తీవ్ర ఆవేదన మిగిల్చిందని, కొన్ని కరోనా మరణాల గురించి విన్నప్పుడు మనసు కలచి వేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమత్రి జగన్...

Most Read