Sunday, March 16, 2025
HomeTrending News

JPS Strike: జిపిఎస్ లను చర్చలకు పిలవలేదు – మంత్రి ఎర్రబెల్లి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలవలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున తాను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని తెగేసి చెప్పారు....

Chandrababu: నష్టపరిహారం ఎక్కడ?: బాబు

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడంలేదని  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన..రేపు పెను...

Setwin: సెట్విన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బస్సులు

సెట్విన్ ఆధ్వర్యంలో జంట నగరాలలో నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నడుపుతున్న మినీ బస్సులలో 15 సంవత్సరాలు పూర్తయిన బస్సులను దశలవారీగా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు...

Jana Sena: ముందే ఎందుకు స్పందించలేదు?: పవన్ ప్రశ్న

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట నీటి పాలై రైతులు అప్పులపాలయ్యారని... ప్రభుత్వ యంత్రాంగం తాత్సారం చేయడం వల్లే...

Ration shops: 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం

రాష్ట్రంలో అన్నార్థులు ఉండొద్దని, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ సర్కార్ పేదలకు రేషన్ పంపిణీ చేపడుతుందని, సంవత్సరానికి వేలకోట్లను వెచ్చిస్తూ నాణ్యమైన పోషకాల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, ఎట్టి...

Maharastra: విదర్భలో పుంజుకుంటున్న బిఆర్ ఎస్

మహారాష్ట్ర నుండి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలోకి బుధవారం కూడా చేరికలు కొనసాగాయి. బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు...

Weather: తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫాన్‌గా మారిందని, వాయవ్య బంగాళాఖాతమంతా మేఘాలు ఆవరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం ప్రకటించింది. మోచా తుఫాన్‌ ప్రభావంతో ఈశాన్య రాష్ర్టాల్లో వర్షాలు కురుస్తాయని...

Pakistan: పాకిస్తాన్ లో నిరసనల హోరు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌తో ఆ దేశం అట్టుడుకుతోంది. అరెస్ట్‌ తర్వాత చెలరేగిన అల్లర్లు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లోని క్వెట్టా, కరాచీ, పెషావర్, రావల్పిండి, లాహోర్‌...

YS Jagan: నేడు సిఎం జగన్ విశాఖ పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం...

SSC: పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం

తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసిన విద్యార్థుల ఫలితాలొచ్చేశాయి. విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్‌ఎస్‌సీ బోర్డు ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు రిలీజ్ చేశారు....

Most Read