ఈనెల 22న వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల స్వయం ఉపాధికి ప్రతీఏటా...
మంత్రివర్గ సహచరులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని సిఎం అసహనం వ్యక్తం చేశారని సమాచారం. నేడు సచివాలయంలో సిఎం...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డ్ - 2022 కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ ఎంపికయ్యారు. రాష్ట్రం ఏర్పడిన...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారతీయ రైల్వేలకు చెందిన స్థలాలను లీజుకు ఇచ్చే విషయంపై కేంద్ర కేబినెట్ గ్రీన్...
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ...
పాకిస్థాన్ దేశంలో మరో దారుణం వెలుగుచూసింది. ఉచితంగా రేషన్ ఇస్తామని ఆశపెట్టి ఓ హిందూ మైనర్ బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన...
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ విమర్శలు...
రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకూడదన్నదే తెలుగుదేశం, దానికి సహకరిస్తున్న మీడియా లక్ష్యంగా కనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి కాకూడదని...
చీఫ్ సెక్రెటరీ, డిజిపి స్వతంత్రంగా వ్యవహరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. యంత్రాంగం సక్రమంగా పని చేయాలని అప్పుడే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సక్రమంగా అందుతాయని అన్నారు. రాష్ట్రంలో...