హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా సెక్యూరిటీగా ఉన్న రామయ్య. ఈ రోజు ఉదయం తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో ఎస్పీఎఫ్...
అమెరికా సింగర్ మడొన్నాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆమె వయసు 64 ఏళ్లకు చేరుకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
తనపై దాడికి పాల్పడిన వారిని చట్టబద్దంగానే ఎదుర్కుంటామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టం చేశారు. దళిత సోదరులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తను క్షేమగానే ఉన్నానని, కాల్పులు చేసిన...
తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సిఎం సంతాపాన్నిప్రకటించారు....
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా కారుకొండలోని...
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టిసిఎల్ తెలంగాణలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. తెలంగాణకి చెందిన రిసోజెట్ సంస్ధతో కలసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు పరిశ్రమల శాఖ...
బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. బక్రీద్ జరుపుకుంటామని.. త్యాగ నిరతికి ఈ పండుగ...
ముఖ్యమంత్రికి తెలుగు అక్షరాలు సరిగా రావని.. జనసేన వయోజన సంచార పాఠశాల కింద ఆయనకు దీర్ఘాలు, అక్షరాలు నేర్పిస్తామని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సిఎం ముందు వారాహికి వరాహికి...
బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై బెంగళూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన ట్వీట్కు సంబంధించి మాలవీయపై కేసు నమోదైంది. రాహుల్ గాంధీ...
నేడు కురుపాం బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్ నేరుగా విమర్శలు సంధించారు. దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల్లో కూడా టిడిపికి మద్దతుగా...