పదేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాయని కానీ భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి మాత్రం కనిపించడంలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో...
పాలమూరు ఉమ్మడి జిల్లాలో పట్టు నిల్పుకోవాలని బీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది. నల్లమల సమీపంలోని నాగర్ కర్నూల్లో పాగా వేయాలని బిజెపి ప్రణాళికలు సిద్దం చేస్తుంటే...ఆ స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడాల్సిందేనని సిఎం రేవంత్...
తనకు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు... ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఆయన నిన్నో మొన్నో రాజకీయాల్లోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ...
గిరిజనులకు సిఎం జగన్ అన్యాయం చేశారని తమ ప్రభుత్వంలో వారికి అమలు చేసిన పథకాలను రద్దు చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అరకు కాఫీను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళేలా...
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి ఉపందుకుంది. శాసనసభ ఎన్నికల్లో ఓడిన నేతలు పార్లమెంటు ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా పార్లమెంటుకు వెళితే ఎలా ఉంటుందని...
స్టాచ్యూ అఫ్ లిబర్టీ అంటే అమెరికా ఎలా గుర్తుకు వస్తుందో ఇకపై స్టాచూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ అనే పేరు మార్మోగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
తెలంగాణా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణపై నరేంద్రమోడీ ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది. కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది....
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో పార్టీ అధిష్టానంలో కొత్త ఆశలు చిగురించాయి. పొరుగున ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం చేసే దిశగా కసరత్తు మొదలు పెట్టింది. ఏపి వ్యవహారాల ఇంచార్జ్ గా మనిక్కం...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గంగాధర నెల్లూరు శాసనసభ్యుడు కె.నారాయణ స్వామిని చిత్తూరు నుంచి లోక్ సభ బరిలో దింపాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం చిత్తూరు ఎంపిగా ఉన్న రెడ్డప్ప...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో జరిగిన తన సోదరి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి- అల్తూరి ప్రియల వివాహ నిశ్చితార్ధ కార్యక్రమానికి హాజరై కాబోయే వధూవరులను...