Monday, February 24, 2025
HomeTrending News

తాలిబాన్  హెచ్చరిక – పాక్ లో ప్రకంపనలు

  తాలిబాన్ మళ్ళీ జూలు విప్పుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దు దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్ కు అనుమతిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఏ దేశం పేరు ప్రస్తావించ లేదని ఆఫ్ఘానిస్తాన్ మీడియా...

నేటి నుంచి ‘ఎమర్జెన్సీ’ బంద్

Junior Doctors In Telangana Boycott Emergency Services Except Covid : రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల (జూడాలు) సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. కోవిడ్ మినహా మిగిలిన అన్ని అత్యవసర సేవలను...

యుద్ధ ట్యాంకులూ మేమే కొనాలా?: కేజ్రీవాల్

ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన వ్యాక్సినేషన్ కొరతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని...

సమ్మె సరికాదు : సిఎం కేసియార్

కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం...

ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా జర్నలిస్టులు : డీహెచ్‌

తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో...

తల్లిలా  వైద్య సిబ్బంది సేవలు : సిఎం జగన్

కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానమైనవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రాణాంతకం అని తెలిసినా సేవలు అందిస్తున్నారని, ప్రపంచంలో కేవలం తల్లి మాత్రమే అలాంటి...

జూడాలు సమ్మె విరమించాలి : కేటియార్

జూనియర్ డాక్టర్లు(జూడా) వెంటనే సమ్మె విరమించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె చేయడానికి ఇది తగిన సమయం కాదని అభిప్రాయపడ్డారు. జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని,...

సమ్మెకి దిగిన జూడాలు

తెలంగాణ‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్లు, రెసిడెంట్ డాక్ట‌ర్లు నేటి నుంచి సమ్మె బాట పట్టారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా అన్ని విధులు బ‌హిష్క‌రిస్తున్నారు.  మొత్తం నాలుగు డిమాండ్లలో కేవలం ఒక్కటి మాత్రమే ప్రభుత్వం నెరవేర్చిందని,...

చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకులు ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో  చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు చేసింది.  తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది....

సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్‌ జైశ్వాల్‌

న్యూ ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ,...

Most Read