వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటియార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం తన వద్దే ఉంచుకుందని, ఈ...
కరోనా రెండో దశ ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇటీవలి కాలంలో మోడీపై విమర్శల దాడి చేస్తున్న రాహుల్ తాజాగా మరోసారి కరోనా విషయంలో...
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పురోగతిని రివర్స్ తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. ‘ డిజిటల్...
కోవిడ్ కంటైన్మెంట్ జోన్ లను జూన్ ౩౦ వరకు కొనసాగించాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారి చేసింది. కరోన రెండో దశ తీవ్రంగా ఉన్నందున...
రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి సమ్మె చేస్తున్న జునియర్ డాక్టర్లు నేడు సమ్మె విరమించారు. ఈ అర్ధరాత్రి నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మధ్యాహ్నం వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వి సమక్షంలో జరిగిన...
అధిక ఫీజులు వస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులపై చర్యలకు రంగం సిద్ధం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ వి. శ్రీనివాసరావు వెల్లడించారు. 86 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజు నోటీసులిచ్చామని, గడువులోగా సమాధానం...
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడి) చార్జిషీట్ దాఖలు చేసింది. తెలంగాణా అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) విచారణ తర్వాత దాఖలు...
విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా పరిస్థితి చక్కబడిన తరువాత పరీక్షల...
బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కరోనా నివారణకై ఏర్పాటైన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ (జిఓఎం) అధికారులకు నిర్దేశించింది. బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన...
పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలనిప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పట్లో స్కూళ్ళు తెరిచే ఆలోచన కూడా లేదని కోర్టుకు వివరించింది. కరోనా...