రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ దీనిపై ప్రకటన చేశారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రెపో రేటును...
హైదరాబాద్ కోకాపేట భూములకు రికార్డు స్థాయి ధర లభించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ దూకుడు పెంచింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో మరికొన్ని భూములను ఈ-వేలానికి పెడుతున్నది. రంగారెడ్డిలో 8, మేడ్చల్ మల్కాజిగిరిలో...
పాకిస్థాన్ రాజకీయాలు మరోసారి సైన్యం కనుసన్నల్లోకి వచ్చాయి. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీకి పాకిస్థాన్ ప్రభుత్వం లేఖ రాసింది. పార్లమెంట్ గడువు మరో మూడు రోజులు ఉండగానే రద్దు...
మధ్యప్రదేశ్లోని టైగర్ రిజర్వ్లలో పులల మరణాలు కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా కూనో నేషనల్ పార్క్లోని చీతాలు మరణిస్తూ వస్తున్నాయి. తాజాగా బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో ఏడు నెలల వయస్సున్న ఆడ పులి పిల్ల...
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేశారని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం...
చంద్రబాబు లాంటి గుంటనక్కలు శాంతిభద్రతలను బ్రేక్ చేయాలని చూస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. పుంగనూరు, అంగళ్లు లో ఏం జరిగిందో కళ్ళ...
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వెయ్యడం ఎందుకని చిరంజీవి అంటున్నారని, మరి పిచ్చుకలు తన మీద బ్రహ్మాస్త్రం వేయవచ్చా అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తమ్ముడు తన వాడయినా...
అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి పాలన, వైఖరిని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. మణిపూర్ లో జాతుల మధ్య చిచ్చు పెట్టిన ప్రభుత్వం అక్కడ మారణహోమానికి...
పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. తోషాఖానా కానుకల ద్వారా వచ్చిన డబ్బును పేదలు,...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పార్లమెంట్ నుంచి వెళ్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంపై ఇప్పుడు దుమారం రాజుకుంది. పార్లమెంట్ నుంచి రాజస్థాన్ వెళ్లడం కోసం బయటకు వెళ్తున్న...