ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలాపురం పర్యటన సందర్భంగా రోడ్ల మధ్యన, ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేస్తున్నారని, దీనితో వృక్షాలు కూడా విలపిస్తున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు...
ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపంలోని సముద్రంలో పడవ మునిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గల్లంతయ్యారు.
ఆగ్నేయ సువలేసి ప్రావిన్స్ రాజధాని కేందారీకి దక్షిణంగా...
'నేటి నుంచి ఇది మనందరి అమరావతి, సామాజిక అమరావతి' అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57...
నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు గా...
సీఆర్డీఏ పరిధిలోని ఆర్ 5 జోన్ లో ఇళ్ళ నిర్మాణానికి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్...
వివేకానంద హత్య కేసులో సీబీఐ ఛార్జిషీటు మాత్రమే దాఖలు చేసిందని, దీన్నే జడ్జిమెంట్లుగా ఎల్లో మీడియా వక్రీకరిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వలంటీర్ల వ్యవస్థ..... అది కాకపోతే...
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి యువతను మోసం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తామే నిర్మిస్తానని చెప్పి...
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు...
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ సంచలన ప్రకటన చేశారు. కొంత కాలంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోన్న...