Monday, February 24, 2025
HomeTrending News

ఒడిశా సిఎం రేసులో సురేష్ పూజారి!

ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవ‌ర‌నే విష‌యంలో అనేక ఉహాగానాలు వినిపిస్తున్నా.. మంగ‌ళ‌వారం స్ప‌ష్ట‌త రానుంది.  సిఎం అభ్యర్థి కొలిక్కి రాకపోవటంతోనే ఈ రోజు జరగాల్సిన ప్రమాణ స్వీకర కార్యక్రమాన్ని ఎల్లుండికి వాయిదా వేశారు....

రాయ్ బరేలి వైపే రాహుల్ గాంధి మొగ్గు

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్, యూపీలోని రాయ్‌బ‌రేలీ నుంచి రాహుల్ గాంధీ లోక్‌స‌భ‌కు ఎన్నికయ్యారు. రెండింటిలో ఒకదాన్ని వదులుకోవల్సి వస్తే వ‌య‌నాడ్ సీటును రాహుల్ గాంధీ ఖాళీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాయ్‌బ‌రేలీ ఎంపీ సీటు ఉంచుకొని,...

బాబు ప్రమాణ ముహూర్తం బాగుంది: స్వరూపానంద

చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందని, ఆయన ఎంతో సీనియర్ నేత అని విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపనందేంద్ర స్వామి అన్నారు. బాబు ఆరోగ్యం బాగుండాలని, ఈసారైనా దేవాలయాల పాలన...

వైభవంగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం జరిగింది. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహారథులతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం రాత్రి 7.05 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి...

మోడీ కేబినేట్ లో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మ

ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్ లో ముగ్గురికి చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికీ....శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు బిజెపి నుంచి...

నీట్ పేపర్ లీక్… ఫలితాలపై అనుమానాలు ?

నీట్ యూజీ 2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్.. దీనిలో ఏడుగురు హర్యానాకి చెందిన ఒకే ఎగ్జామ్ సెంటర్ వారు కావడం...వారికి 720/720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు...

లోకసభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఢిల్లీలో సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం శనివారం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు...

గాడి తప్పుతోన్న సంక్షేమం

రాష్ట్ర అభివృద్ధి పేరుతో వస్తున్న పెట్టుబడులతో సంక్షేమం గాడి తప్పే ప్రమాదముందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నలుగురు మంత్రుల సమావేశాలు, కార్యక్రమాల సరళి విశ్లేషిస్తే ప్రభుత్వ ప్రాదాన్యతల్ని...

తెలుగు ప్రజలపై రామోజీది తిరుగులేని ప్రభావం : చంద్రబాబు

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు...

రామోజీరావు కన్నుమూత

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 88సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిన్న మధ్యాహ్నం మరింత దిగజారింది. వెంటనే ఆయనను...

Most Read