తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే వదిలిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మల్లన్న...
రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు.
వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సిఎం...
శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్ళలో నూతన...
ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండ్రోజులుగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో వున్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వార్తా...
హస్తినలో అసలు లిక్కర్ స్కామ్ అంటూ ఏమి లేదని,ఉన్నదల్లా ఢిల్లీ లిక్కర్ పాలసీ మాత్రమే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. పాలసినే స్కామ్ గా అభివర్ణిస్తూ రాజకీయ...
హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఏడు ప్రముఖ దేవాలయాల ద్వారా పెద్ద ఎత్తున ధర్మ ప్రచార కార్యకమాన్ని చేపట్టనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ఏపీ...
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కేసును సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని NSUI అధ్యక్షుడు బలమూరి వెంకట్ వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది....
వాతావరణ మార్పులతో సంభవించే పర్యావరణ విపరిణామాలను తప్పించేందుకు మానవాళికి చివరిగా ఇంకా ఒక అవకాశం మిగిలి ఉన్నదని, అయితే అందుకు కర్బన ఉద్గారాలను బాగా తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2035 నాటికి...
దేశంలో అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సగటులో మొదటి స్థానానికి చేరుకున్నామన్నారు. హైదరాబాద్ హోటల్ మ్యారిగోల్డ్ లో...
ఎవడు చస్తే నాకేంటని వెంట నడిచినోళ్ళను.. వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్' అంటూ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కార్యకర్తలకు బహిరంగలేఖ రాయడంపై...