కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విధానసౌధ ఆవరణలో 25 విద్యుత్ బస్సులను సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులను కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు(కేఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్...
పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, అవి అంతరించి పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్. కాసు...
శాసనసభ ప్రాంగణంలోని సిఎం కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. శాసనసభలో ఎమ్మెల్యే సుధాకర్బాబుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి ఘటనను...
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికైన ఎంవి రామచంద్రా రెడ్డి, కర్నూలు సంస్థల నుంచి ఎన్నికైన ఏ. మధుసూదన్ లు నేడు అసెంబ్లీ ప్రాంగణంలోని సిఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి వైఎస్...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన బల్మూరి వెంకట్ తరఫు న్యాయవాది కరుణాకర్ ఈ కేసు విచారణను వాయిదా వేయాలని...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీచేసి విజయం సాధించిన వేపాడ చిరంజీవిరావు (ఉత్తరాంధ్ర), కంచర్ల శ్రీకాంత్ (తూర్పు రాయలసీమ), భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి (పశ్చిమ రాయలసీమ) లకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ...
మహారాష్ట్ర లోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న సభను బీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాందార్ లోహ సభ సక్సెస్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీయూసీ...
తాను బలహీన వర్గాలకు చెందినవాడినే కానీ, బలహీనుణ్ణి మాత్రం కాదని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు తాము ఏమిటో రుజువు చేసుకుంటామన్నారు. తన సమర్ధత గుర్తించే...
చంద్రబాబు ఓ పథకం ప్రకారమే బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం పై దాడి చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక బ్లాక్ డే అని........
అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజని అధికార పార్టీ ఎమెల్యేలు తమ పార్టీ సభ్యులపై దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. చట్టసభలకు మచ్చ...