Wednesday, April 30, 2025
HomeTrending News

‘పెన్ డ్రైవ్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం

జర్నలిస్ట్‌ రెహానా రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం  ‘పెన్‌డ్రైవ్‌’ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.ఆమె వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్‌...

ఢిల్లీలో వాయు కాలుష్యానికి చర్మ వ్యాధులు

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉంది. ఇవాళ కూడా నగరం అంతట దుమ్ము ధూళి దట్టంగా ఉన్నాయి. ఈ క్రమంలో వాయు కాలుష్యం తీవ్రమైన చర్మ సమస్యలకు దారితీస్తుందని వైద్య...

చావు కోరల్లో ప్రొఫెసర్ సాయిబాబా – POW సంధ్య ఆందోళన

మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టు అయిన ప్రొఫెసర్ డాక్టర్ జిఎన్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని ప్రగతి శీల మహిళా సంఘం, జాతీయ కార్యదర్శి సంధ్య ఆందోళన వ్యక్తం చేశారు. ...

ఖతార్ కార్మికులను ఆదుకోవాలి – మధు యాష్కి

తెలంగాణ వస్తే దుబాయ్.. బొగ్గుబాయి ఉండదు అని కేసీఆర్ చెప్పారని పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ  అన్నారు. NRI శాఖ కూడా పెడతా అని కెసిఆర్ అప్పుడు భరోసా ఇచ్చారని...

మెక్సికో బార్ లో కాల్పులు…9 మంది మృతి

మెక్సికోలో డ్రాగ్ మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. సెంట్ర‌ల్ మెక్సికో గున‌జుటో స్టేట్‌లోని ఓ బార్‌లో కాల్పుల ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. అప‌సియోల్ అల్టో ప‌ట్ట‌ణంలోని బార్‌లోకి బుధ‌వారం...

ఓట్లు, సీట్లు, అధికారం యావనే కెసిఆర్ కు – ఈటెల విమర్శ

ఊరు పేరు ఏమో కస్తూరివారు ఇంట్లోనేమో గబ్బిలాల వాసన అన్నట్టు కేసీఆర్ పనితీరు ఉందని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థాయి మరిచి చిల్లర,గల్లి, గుండా రాజకీయాలు చేస్తున్న...

విద్యను ప్రోత్సహించెందుకే ఆ నియమం: సిఎం

మైనార్టీ విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఓ వైపు ఉర్దూ నేర్పిస్తూనే మరోవైపు ప్రపంచంలో పోటీని తట్టుకునేలా...

జనవరి 27నుంచి లోకేష్ పాదయాత్ర!

తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా పార్టీ నేతలకు తెలిపారు.  నేడు చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు మంగళగిరిలో లోకేష్ తో...

అవినీతి కెసిఆర్ కు మోడీని కలవాలంటే భయం – షర్మిల

కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. 97500 కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ సంస్థల నుంచి కాళేశ్వరం కి అప్పు తెచ్చారని ఆరోపించారు. ప్రజాప్రస్థానం...

ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లతో రైతాంగానికి మేలు: జగన్

రాష్టంలోని అన్ని జిల్లాల్లో 3450 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దీనిద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని...

Most Read