అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే 99 శాతం హామీలు అమలు చేయడం దేశంలోనే ఓ చరిత్ర అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ప్రజలకు...
ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు....
నేటి తెల్లవారు ఝామున మరణించిన కన్నుమూసిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు భౌతిక కాయానికి పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి,...
సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి యూవి కృష్ణం రాజు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగానికి.... ఎంపీగా-కేంద్ర మంత్రిగా...
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన నాటి ప్రధాని...
గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో కీలక హామీని నేరవేర్చేదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, భవన కార్మికుల కుటుంబాల్లోని...
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము (సి.పి.ఎస్.) కంటే మెరుగైన పథకాన్ని ఉద్యోగులకు అందించాలని సిఎం జగన్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారని, రెండు నెలల్లోనే దీన్ని ఫైనల్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...
రైతులను కొట్టు.. కార్పొరేట్లకు పెట్టు అన్నట్లగా కేంద్రం తీరు తయారైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. దీంతో రైతులు ఇబ్బందులు...
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబుకు మొదటినుంచీ ఇష్టం లేదని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. అమరావతి పరిరక్షణ సమితి చేస్తున్నది పాదయాత్ర కాదని కుటిల యాత్ర అని అభివర్ణించారు....
పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడాలని.. సంస్కార హీనుడైన నిరంజన్కు, వీధి చివరన ఉన్న కుక్కకు ఏమైనా తేడా ఉందా? అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రస్థానం 148...