Monday, March 17, 2025
HomeTrending News

రష్యా కరెన్సీ రికార్డు స్థాయిలో పతనం

ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడినందుకు ప్రపంచ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ ఆంక్షల ఫలితంగా ఆల్ టైం కనిష్ఠానికి రష్యా కరెన్సీ రూబుల్ పతనమైంది. ఒక్క రోజులోనే ఏకంగా 30...

హైదరాబాద్ పోలీసుల బంపర్ ఆఫర్

మార్చి 1నుండి ట్రాఫిక్ చెలన్స్ క్లియర్ చేయడానికి రాయితీ ఇస్తున్నామని హైద్రాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏ. వి.రంగనాథ్ ప్రకటించారు. ఇది ఒక నెల వరకు ఉంటుందని, వాహనదారులందరు కోవిడ్ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు...

కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర - ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి...

కొత్త జిల్లాలకు చట్టబద్ధత లేదు: లోకేష్

Not Statuary : ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ స్పష్టం చేశారు. జనాభా లెక్కలు పూర్తయ్యే...

ప్రత్యేక దూతలుగా నలుగురు కేంద్రమంత్రులు

ఉక్రెయిన్  నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆపరేషన్ గంగ లో భాగంగా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు నలుగురు కేంద్రమంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి అక్కడే...

భారతీయ పౌరులకు ఎంబసీ సూచనలు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా భారత్‌కు తరలించేందు కేంద్ర ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం అక్కడున్న పౌరులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశంలోని...

యుపి ఐదో దశ ప్రశాంతం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓటింగ్ నమోదైంది. 12 జిల్లాల్లోని మొత్తం...

నేడు మూడో విడత ‘జగనన్న తోడు’

Jagananna Thodu: చిరు వ్యాపారులకు పది వేల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందించి వారికి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ మూడో విడత సాయాన్ని నేడు అందించనున్నారు. నిరుపేదలైన చిరు...

ఐఎన్‌ఎస్‌ యుద్ధనౌక విశాఖకు గర్వకారణం

INS Visakha:  విశాఖపట్నం పేరు మీద రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధనౌక భారతీయ యుద్ధనౌకల్లో గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇది భిన్నమైన...

ఐఎన్ఎస్ యుద్ధ నౌక జాతికి అంకితం

INS Dedicated: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశాఖపట్నంలో  తూర్పు నావికా దళం ఏర్పాటు చేసిన పలు  కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో  సతీమణి వైఎస్ భారతి...

Most Read