గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని సామాజిక సాధికారతను సిఎం జగన్ మనకు అందించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి కొనియాడారు. పేదలందరూ బాగుండాలని, వారి తలరాతలు మారాలని, వారి పిల్లలు పెద్ద...
తెలుగుదేశం పార్టీ రూపొందించిన బిసి ప్రణాళిక 'జయహో బిసి' ను రాబోయే 40 రోజుల్లో ఇంటింటికీ తీసుకు వెళ్లాలని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. బిసిలను రాజకీయంగా, ఆర్ధికంగా...
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంవల్ల తమ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం కూడా...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించారు. తుంటి సర్జరీ చేయించుకొని బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసంలో కేసిఆర్ విశ్రాంతి తీసుకుంటున్న...
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం(జనవరి-04) కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం...
భారత్ లో అలజడి సృష్టించే వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థల నాయకులు అనేకమంది పాకిస్తాన్ లో ఇటీవల హతం అవుతున్నారు. ఏడాది నుంచి కరడుగట్టిన ఉగ్రవాద నేతలను పాయింట్ బ్లాంక్ లో కాల్చటం, సమీపంలో...
వచ్చే ఎన్నికల్లో విపక్షాలు అనేక కుట్రలు,కుతంత్రాలకు పాల్పడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచనల ఆరోపణ చేశారు. విపక్షాలు అనేక పొత్తులు పెట్టుకుంటాయని, కుటుంబాలను చీలుస్తారని వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల...
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగుదేశం - జనసేన మధ్య పొత్తు కొలిక్కి వచ్చినా సీట్ల సర్దుబాటుపై ప్రాథమికంగా చర్చలు ప్రారంభం కాలేదు. 25 నుంచి 30...
అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించింది. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆర్ఎస్ఎస్. ప్రాంత...
నియోజకవర్గాలకు కొత్త ఇన్ ఛార్జ్ లను నియమిస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు 27 మందితో రెండో జాబితాను ఖరారు చేశారు. వీటిలో 3...