వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ...
అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని, దీనికి చంద్రబాబు నాయుడు సమర్ధ నాయకత్వమే శరణ్యమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖను ఐటి...
నేపాల్లో హెలికాప్టర్ అదృశ్యమైంది. హెలికాప్టర్లో నేపాల్ పైలట్తో పాటు ఆరుగురు మెక్సికో పౌరులు ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ప్రమాదానికి గురైనట్టు ప్రాథమిక సమాచారం. సోలుకుంబు జిల్లాలోని లంజురా ప్రాంతంలో హెలికాప్టర్ శిథిలాలు...
వేదాంత కంపెనీ ఏడాదిన్నర కిందట ఆర్భాటంగా ప్రకటించిన భారత తొలి సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ (జేవీ)ఆగిపోయింది. తైవాన్కు చెందిన గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ ఈ ప్రాజెక్టుకు గుడ్బై చెప్పింది. జాయింట్...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక...
అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రం, ఫిలడెల్ఫియాలో నిర్వహిస్తున్న తానా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తానా సభలు ముగిసిన...
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా...
ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.. మృతుల్లో...
ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును వ్యతిరేకిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. యుసిసి బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు....
వాలంటీర్ల వ్యవస్థ తో చంద్రబాబు, పవన్ లకు చలి జ్వరం పట్టుకుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు పేద, బడుగు బలహీనవర్గాలకు సేవ చేస్తూ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు...