నిరంతరం రైతు సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వం కేసీఆర్ గారిదని, విపరీత ప్రకృతి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతాంగం కోసం నిరంతరాయంగా దేశంలో ఎక్కడా లేని విదంగా కనీస మద్దతు ధరతో ధాన్యం...
చరిత్రలో ఎక్కడైనా పేదలకు ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వంపై విపక్ష పార్టీలు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, దీనికి భిన్నంగా పేదలకు ఇళ్ళ కోసం ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన స్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని...
అమరావతి రాజధానిని ఓ పధ్ధతి ప్రకారం నాశనం చేస్తోన్న సిఎం జగన్ ఇప్పుడు ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ అంటూ మరో నాటకానికి తెరదీశారని టిడిపి ప్రధాన కార్యదర్శి బొండా...
తెలంగాణ స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని...అమరు ల త్యాగాలు గుర్తు చేసుకుంటూ,ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
మహానాడు పేరుతో రాజమండ్రిలోని రోడ్లన్నీ ధ్వంసం చేస్తున్నారని, మిషన్లు తీసుకొచ్చి గుంటలు పెడుతున్నారని పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ విమర్శించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం జరిగిన చోట తెలుగుదేశం జెండాలు పెట్టారని ఆగ్రహం...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రెవిన్యూ లోటు నిధులపై కొదరు విశ్లేషకులు, కొన్ని మీడియా సంస్థలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జివీఎల్ నరసింహారావు అసహనం వ్యక్తం...
అమెరికా ముఖ్య నగరాల్లో ఒకటైన న్యూయార్క్ సిటీ మెల్ల మెల్లగా భూమిలోకి కుంగిపోతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. నగరంలో ఆకాశాన్ని తాకేట్టు కట్టిన భవన నిర్మాణాలు, పెద్ద ఎత్తున భూగర్భజలాల వాడకం...
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో రిజర్వేషన్ల అంశం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. మెయిటీ, కుకీ తెగల మధ్య మే 3వ తేదీన చోటు చేసుకున్న ఘర్షణలతో మణిపూర్లో తీవ్ర హింసాత్మక ఘటనలు...
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్,...
నల్లగొండ పట్టణానికి ఐటీ పరిశ్రమ రానున్నది. నల్గొండలో త్వరలో ప్రారంభం కానున్న ఐటి టవర్ లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సొనాటా సాఫ్ట్వేర్ ముందుకు వచ్చింది. ద్వితీయ శ్రేణి...