Saturday, April 26, 2025
HomeTrending News

గల్ఫ్ బాధితులకు పొన్నం ప్రభాకర్ భరోసా

సిఎం కెసిఆర్ విధానాలు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేపట్టిన పాదయాత్రలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి కదం తొక్కారు. పాదయాత్ర రెండో రోజు రాజన్న సిరిసిల్ల...

మానసిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం: పయ్యావుల

ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ మిలిటెంట్ల మూవ్ మెంట్ పెరిగిందని, దీనిపై తన వద్ద స్పష్టమైన సమాచారం ఉందని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే...

వరవరరావుకు బెయిల్ మంజూరు

భిమా కొరెగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు ఈ రోజు (బుధవారం) బెయిల్ మంజూరైంది. భిమా కొరేగావ్ హింసకు వరవర రావు కుట్ర పన్నారనే అభియోగాల...

కొలంబియాలో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం

లాటిన్‌ అమెరికాలోని కొలంబియాలో ఎన్నికైన తొలి వామపక్ష అధ్యక్షుడు గుస్తావ్‌ పెట్రో,తొలి ఆఫ్రో-కొలంబియన్‌ ఉపాధ్యక్షురాలు ప్రాన్సియా మార్ఖ్వెజ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజధాని బగోటాలో దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన...

ఎన్డీయేకు నితీష్ కుమార్ షాక్

ఎన్డీయేకు జేడీయూ ఊహించని షాక్‌ ఇచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్‌ కుమార్‌ బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో బిహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.. అయితే,...

పాడేరులో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

ఆదివాసీలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. గిరిజన జీవనవిధానం, స్థితిగతులపై ఐక్యరాజ్య సమితి అధ్యయనం...

నివేదిక రాగానే కఠిన చర్యలు: హోం మంత్రి

మహిళా భద్రతకు, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. దిశా యాప్ ద్వారా ఇప్పటివరకు 900 పైగా మహిళలను ఆపద నుంచి రక్షించామన్నారు. ...

రాష్ట్రాన్ని కాపాడుకుందాం: బాబు

గిరిజనులు, ఆదివాసీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్లేన్ ఏరియాలో ఉన్న గిరిజనుల అభ్యున్నతికోసం కూడా పాటుపడతామని, వారినుంచి నాయకత్వాన్ని  ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. ఈ...

తప్పు తేలితే కఠిన చర్యలు: భరత్

గోరంట్ల మాధవ్ ది ఫ్యాబ్రికేటేడ్ వీడియోనా? అసలుదా అన్నది తేలాల్సి ఉందని, దానిపై స్పష్టత వచ్చిన తరువాతే దీనిపై మాట్లాడితే బాగుంటుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్...

బీహార్ లో కొత్త కూటమి ?

బీహార్ లో రాజకీయాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. బీహార్ లో బీజేపీ కూటమితో జేడీయూ తెగదెంపులు చేసుకునేందుకు రంగం సిద్దమైంది.  అలాగే 16మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం...

Most Read