పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి బిఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీలో, నేతలతో చర్చించి.. ఆచి తూచి నిర్ణయం తీసుకున్న అధినేత కేసీఆర్.. సమరానికి సన్నద్ధం అయ్యారు. బిఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి “ గా...
సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్థుత శాసన సభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్, నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్ లను బిఆర్...
ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించిందని.. ఇప్పుడు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా తో కూడా సంబంధాలు పెట్టుకున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ను డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా...
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారైంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి కుదేలైంది. దేశం మొత్తం మోడీ హవా కొనసాగినా ఏపీలో మాత్రం ఒక్క అసెంబ్లీ,...
కాంగ్రెస్ రెండో జాబితాలో 56 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా అందులో అరుణాచల్ ప్రదేశ్ -2, గుజరాత్-11, మహారాష్ట్ర-7, కర్ణాటక-17, రాజస్థాన్-5, తెలంగాణ-5, పశ్చిమ బెంగాల్ -8, పుదుచ్చేరి-1 స్థానాలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో...
బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్...
బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు నివాసానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షి వెళ్ళటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కేశవరావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించగా...
విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంలో టిడిపి, బిజెపి నేతల పాత్ర ఉందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సదరు కంపెనీతో పురందేశ్వరి బంధువులకు సంబంధం ఉన్నట్లు...
తెలంగాణకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ మార్క్ రాజకీయం మళ్ళీ మొదలైంది. పార్టీ కోసం ఏళ్ళ తరబడి కష్టపడ్డ వారికి మొండి చేయి చూపారు. గెలుపు గుర్రాలే...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు టికెట్ నిరాకరించారు. ఇటీవలే టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు మైలవరం టికెట్ కేటాయించారు. 11...