Thursday, March 20, 2025
HomeTrending News

అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు యాత్రను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌ 30న యాత్ర ప్రారంభం కానుండగా.. దేశంలో కరోనా...

ఎంపి అరవింద్ కు రైతుల నిరసన సెగ

ధాన్యం కొనుగోలు అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. రైతాంగం తరపున ఢిల్లీలో తెరాస ధర్నా చేసిన మరుసటి రోజే రైతులు బిజెపి నేత, నిజామాబాదు ఎంపి ధర్మపురి అరవింద్ ఇంటిని చుట్టుముట్టారు. ఈ...

మృతుల కుటుంబాలకు పరిహారం

CM consoled: శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్  జగన్‌ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు....

టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మారంలోని టెస్కో గోదాంలో సోమవారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా...

రైలు ప్రమాదంపై సిఎం దిగ్భ్రాంతి

Train Accident: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో...

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది-షర్మిల

ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల 52వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం పెద్దకిష్ణాపురంలో పాదయాత్ర ప్రారంభించారు. గ్రామంలో రైతులతో కలిసి వడ్ల...

టీఆర్ఎస్ దీక్ష విజయవంతం: కవిత

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 24 గంటల్లో ధాన్యం సేకరణపై తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల ‌పక్షాన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్ష...

పాక్ లో రాజకీయ అస్థిరత

Pakistan Politics :  పాకిస్థాన్ తాజా మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పాక్ లో నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియలో పాల్గొనబోమంటూ ఇమ్రాన్ పార్టీ  పాకిస్థాన్ తెహ్రీకే...

వనితకు హోం,  వైద్యానికి రజని

Portfolios: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సిఎం లుగా ఐదుగురికి అవకాశం కల్పించారు. గతంలో డిప్యూటీ సిఎంలుగా పనిచేసిన నారాయణ స్వామి,...

ఆర్థిక సంక్షోభం దిశగా నేపాల్

Nepal Financial Crisis : దక్షిణఆసియా దేశాల్లో వివిధ రూపాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ లేక శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కురుకుపోగా , మిలిటరీ పెత్తనం అధికంగా ఉండే పాకిస్తాన్...

Most Read