Thursday, March 20, 2025
HomeTrending News

అధికారం లేకుండా పదవులెందుకు: అచ్చెన్న

No Power: అధికారం లేకుండా బీసీలు ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తే మాత్రం ఏమి ప్రయోజనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు  ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిస్తే...

కొలువు తీరిన కొత్త మంత్రివర్గం

Cabinet took oath: రాష్ట్ర  నూతన మంత్రివర్గం పదవీ ప్రమాణ స్వీకారం చేసింది.   అమరావతి వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో జరిగిన  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణం...

జార్ఖండ్ లో కేబుల్ కార్ ప్రమాదం

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుకుంది. త్రికూట్‌ హిల్‌వేలో ఉన్న రోప్‌వే కేబుల్ కార్‌లలో దాదాపు 48 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం...

మోదీకి 24 గంట‌ల డెడ్‌లైన్..సిఎం కెసిఆర్

కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ...

జ్యోతిరావు పూలేకు సిఎం నివాళులు

CM Tributes: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి సిఎం పుష్పాంజలి ఘంటించారు. ...

మహాత్మా జ్యోతిభాపూలేకు నేతల నివాళి

వెనుకబడిన, అణగారిన వర్గాల కోసం క్రుషి చేసిన మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ భవన్లోని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బహుజనుల, వెనుకబడిన వర్గాల...

ఢిల్లీ వేదికగా ధర్నాకు రెడీ

ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో...

ఇది సామాజిక కేబినెట్: సజ్జల

Social Justice: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తోందని, ఈ సారి కేబినెట్లో 68 శాతం మంది ఈ వర్గాల వారికి చోటు కల్పించామని ప్రభుత్వ...

వైభవంగా సీతారాముల కల్యాణం

భద్రాచల క్షేత్రంలో రామయ్య కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. అభిజిత్‌ ముహూర్తాన సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చారు....

అంబటి రాంబాబు, రోజాలకు చోటు

New List: రాష్ట్ర మంత్రి వర్గంలో అంబటి రాంబాబు, ఆర్కే రోజాలకు చోటు దక్కింది.  నేటి ఉదయం నుంచి బైటకు వచ్చిన జాబితాలో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కొడాలి...

Most Read