తాను జనంలో ఉంటానని, జనం తనతో ఉంటారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వనని వైఎస్ జగన్ చెప్పారని, మరొకరికి...
మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు.తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా...
భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు తెలియజేశారు. గతంలో పార్టీ...
ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న...
చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలంటూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్...
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజకు ఆంధ్ర ప్రదేశ్ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమె ఏ2గా ఉన్నారు....
ఒకప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ సమాధులు, జూపార్క్ మరి కొన్ని మాత్రమే టూరిజం ప్రాంతాలుగా ఉండేవి. ప్రస్తుతం, వీటన్నింటినీ తలదన్ని ట్యాంక్ బండ్, నక్లెస్...
మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ బిల్లుపై చర్చను కోరుతూ లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని...
అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలోని నాషివిల్లేలో దారుణం చోటు చేసుకుంది. క్రిష్టియన్ కొవెనంట్ పాఠశాలలో రక్తపుటేరులు పారాయి. స్కూల్లోకి ప్రవేశించిన ఓ మహిళ విద్యార్థులు, స్కూల్ స్టాఫ్పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు...
కేసీఆర్ పాలనలో జరిగిన అన్ని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధ్యయనం చేయాలని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా సింగరేణి కొలువుల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో సమాచారం...