విశాఖపట్నంలో రేపు మార్చి 28నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న జీ 20 సదస్సు వర్కింగ్ గ్రూప్ సదస్సుకు నగరం ముస్తాబైంది. జి-20 దేశాలకు ఇండియా ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక జి...
మహారాష్ట్రలో నిర్వహించిన రెండో బహిరంగ సభ విజయవంతమైంది. నాందేడ్ జిల్లా కాంధార్ లోహలో ఆదివారం జరిగిన బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ...
బీఆర్ఎస్ నేతృత్వంలో మహారాష్ట్రలో సృష్టించబోయే రైతు తుఫాన్ను ఎవరూ అడ్డుకోలేరని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర గడ్డపై గర్జించారు. నన్ను మహారాష్ట్రకు రావొద్దని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అంటున్నడు. తెలంగాణ...
న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో, ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం...
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీళ్ళే సమస్త ప్రాణ కోటికి జీవన ఆధారం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా...
తనకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పదికోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని, అయితే దాన్ని తిరస్కరించానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన ఆరోపణ చేశారు. అంతర్వేదిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన...
తన సస్పెన్షన్ అనేది సరైన రాజకీయ అవగాహన, స్పష్టత, ఆలోచన లేనివాళ్ళు చేసే పనిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అభివర్ణించారు. అసలు వివరణ తీసుకోలేదని, అసలు అడగలేదని చెప్పారు. మండలి ఎన్నికల్లో...
చంద్రబాబు స్క్రిప్తునే శ్రీదేవి నేడు చదివారని వైఎస్సార్ సీపీ నేత, బాపట్ల ఎంపి నందిగం సురేష్ విమర్శించారు. ఆమె ఎప్పటినుంచో ప్రిపేర్ గా ఉన్నట్లు మాట్లాడారన్నారు. ఆమె స్వయంగా ఒప్పుకున్నారని, ఎందుకు ఓటు...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎల్వీఎం3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. నేటి ప్రయోగం ద్వారా అంతర్జాతీయ స్పేస్...
సస్పెండ్ చేయడం ద్వారా వైఎస్సార్సీపీ అధిష్టానం తనకు షాక్ ఇచ్చిందని, దాని నుంచి తేరుకున్న తరువాత ఏ పార్టీలో చేరాలనే దానిపై ఆలోచిస్తానని తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ...