Thursday, May 1, 2025
HomeTrending News

నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోడీ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 11న విశాఖపట్నంలో పర్యటించనున్నారు.  400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేయనున్నారు.  భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్...

8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట – వైఎస్ షర్మిల

కేసీఅర్ కి కేవలం ఓట్ల తోనే పని అని ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఓట్లు గుద్ధించుకొని మళ్ళీ ఫామ్ హౌజ్ కి...

అమరావతి యాత్ర ఆగినట్టే: బొత్స

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖ ఉండాలన్న ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం అయినట్టేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పరిపాలనా రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని.. వాటిని త్వరలోనే ...

రాచకొండ భూములపై కెసిఆర్ కన్ను – రేవంత్ రెడ్డి

గిరిజనులకు వేలాది ఎకరాల భూముల పట్టాలిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక గిరిజనుల భూములపై కన్నేశారన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ...

సవాళ్ళను అధిగమిస్తా…తొలి ప్రసంగంలో రిషి సునాక్

ప్రధానిగా ఎన్నికయ్యేందుకు మద్దతు సాధించానని... ఇక దేశ ప్రజల నమ్మకం నిలబెట్టుకుంటానని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆ దేశ ప్రజలను ఉద్దేశించి......

సీఐడీలో కేడి అధికారి సస్పెన్షన్

సీఐడీ ఇన్ స్పెక్టర్ బలబద్ర రవికుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను సస్పెన్షన్ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల హనుమకొండ రాంనగర్ లోని ఒక మహిళ ఇన్ స్పెక్టర్ ఇంట్లోకి...

మీటర్లపై తప్పుడు కథనం: పెద్దిరెడ్డి ఫైర్

వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే విషయమై తెలుగుదేశం పార్టీ, కొన్ని రైతు సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రైతులందరూ మీటర్ల విషయంలో సుముఖంగానే...

రోజ్ గార్ మేళా పచ్చి దగా…మోడీకి కేటీఆర్ లేఖ

రోజ్ గార్’ మేళా పేరుతో తాజాగా 10 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, నిరుద్యోగ యువతీ యువకులను మరోసారి మభ్యపెట్టేందుకు మరో కొత్త నాటకానికి తెరలేపారని టియారెస్ పార్టీ వర్కింగ్...

రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడు – తలసాని

మునుగోడ్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పిన తర్వాత BJP నేతలు ప్రజలను ఓట్లు అడగాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

పరిశ్రమలు, వాహనాల రద్దీ, దీపావళి పటాకుల మోతతో దేశ రాజధాని కాలుష్య కాసారంగా మారింది. ఆది, సోమవారాల్లో అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 265గా నమోదయింది. దీని ప్రకారం ఇక్కడ గాలి పీల్చేందుకు...

Most Read