Tuesday, April 1, 2025
HomeTrending News

బెస్ట్ టూరిజం స్పాట్‌గా పాలమూరు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

బెస్ట్ టూరిజం స్పాట్‌గా పాలమూరును తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద 12 కోట్ల రూపాయలతో చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి...

జలదిగ్భంధంలో అస్సాం

భారీ వర్షాలతో అస్సాం రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. బ్రహ్మపుత్ర నది తీరాన్ని వరదలు ముంచ్చెత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా...

కందులు, ఆయిల్ పామ్, పత్తి సాగుతో లాభాల పంట

మన దేశం నుంచి గోధుమల ఎగుమతిని ప్రధాని మోడీ నిలిపివేశారని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. చిన్న, చిన్న దేశాలు ఇతర దేశాలకు  వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తుంటే .. దాదాపు 40...

పిల్లలకు మంచి ఆరోగ్యానివ్వాలి.. మంత్రి హరీశ్‌రావు

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో హైదరాబాద్ లో ఈ రోజు గ్లెనెగల్స్...

సీసీఐ పున‌రుద్ధ‌ర‌ణ‌కు కేంద్రానికి కేటీఆర్ విన‌తి

ఆదిలాబాద్ సీసీఐ ప‌రిశ్ర‌మ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ విన‌తి చేశారు. సీసీఐ ప‌రిశ్ర‌మ తొల‌గింపు ఉత్త‌ర్వుల‌పై పున‌:స‌మీక్షించాల‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌ను కేటీఆర్ కోరారు. పున‌రుద్ధ‌ర‌ణ కోసం సానుకూల నిర్ణ‌యం...

అందరికీ పరిహారం ఇవ్వాలి: సోమిరెడ్డి డిమాండ్

No Meters:  వ్యవసాయ మీటర్లకు మోటార్లు బిగించడం ద్వారా 30శాతం విద్యుత్ ఎలా ఆదా అయ్యిందో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడేళ్ళలో రైతులకు లక్షా...

మే 19న ఆటో, లారీ, క్యాబ్‌లు బంద్‌

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్‌, హైదర్‌గూడలో జేఏసీ...

జమైకా సందర్శించిన మొదటి భారత రాష్ట్రపతి

భారత- జమైకా ల మధ్య సమాచార, సాంకేతిక, ఫార్మ, విద్య, పర్యాటకం, క్రీడా రంగాల్లో కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్రపతి రామ్ నాతో కోవింద్ అభిప్రాయపడ్డారు. జమైకా గవర్నర్...

రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య!

BC Voice: బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ఇకపై రాజ్యసభలో తన గళం వినిపించ బోతున్నారు. ఆయన్ను పెద్దల సభకు పంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర...

జ్ఞానవాపి వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఉత్తరప్రదేశ్ వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఆనుకుని ఉండే జ్ఞానవాపి మసీదులో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మసీదు...

Most Read