Tuesday, April 1, 2025
HomeTrending News

బీసీలంటే టిడిపి; టిడిపి అంటే బీసీలు: అచ్చెన్న

BCs for TDP: గ్రామాల్లో వైసీపీ నేతలను ప్రజలు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారని, పరిపాలనను అసహ్యించుకుంటున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు...

పల్లెలపై మీ పెత్తనం ఏమిటి? కేంద్రంపై కేసిఆర్ ఫైర్

What is this? కేంద్ర ప్రభుత్వం విధానాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. నేరుగా పల్లెలకు కేంద్రం నిధులు పంపడం చిల్లర వ్యవహారమని మండిపడ్డారు.  ఢిల్లీ నుంచి నేరుగా కేంద్రమే...

మత్స్యకార సొసైటీల్లో తెలంగాణ టాప్‌

దేశంలోనే అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,793 మత్స్య సొసైటీలు ఉండగా, కొత్తగా మరో 1,177 సొసైటీలు ఏర్పాటుచేస్తున్నారు. దీంతో మొత్తం సొసైటీల సంఖ్య...

గోధుమల ఎగుమతిపై ఆంక్షల సడలింపు

ప్రపంచ వ్యాప్తంగా ఆహర ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతీ దేశం ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధించుకున్నాయి. ఇదే కోవలో భారత్‌ కూడా గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచ...

లండన్ లో మంత్రి కేటిఆర్ కు ఘనస్వాగతం

యునైటెడ్ కింగ్డమ్ మరియు దావోస్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి లండన్ చేరుకున్న మంత్రి కే తారకరామారావు కి ఘన స్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో యూకే కి చెందిన టిఆర్ఎస్ పార్టీ...

తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ఉజ్జ‌ల్ భూయాన్

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ బ‌దిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార‌సు చేసింది. దీంతో జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియామ‌కం అయ్యారు. ప్ర‌స్తుత చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ‌ను ఢిల్లీ...

చిరిగిన బూట్లు- లక్షల్లో రేట్లు

మా చిన్నతనంలో జీన్స్ అనే వస్త్ర రాజం గురించి హైస్కూల్ దాకా తెలీదు. ఢిల్లీలో ఉన్న కజిన్స్ వచ్చినప్పుడు జీన్స్, కార్డ్ రౌయ్ గురించి తెలిసింది. ఆపైన ఒకటో రెండో కొనుక్కుని ఏళ్లపాటు...

జగన్ కు విజయసాయి, కృష్ణయ్య కృతజ్ఞతలు

Rajya Sabha Candidature: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు విజయసాయిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. వీరిద్దరితో పాటు న్యాయవాది, సినీ నిర్మాత...

సిఎంను కలిసిన అమెరికా కాన్సుల్‌ జనరల్‌

American Consul: అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్‌ రీఫ్‌మెన్‌ తన ఫేర్‌వెల్‌ విజిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుకుని పలు అంశాలపై చర్చించారు. అమెరికా – ఆంధ్ర సంబంధాలు...

దేశానికే దిక్సూచి ఈ ప్రాజెక్ట్: సిఎం జగన్

Great Initiative: ప్రపంచంలోనే  అతిపెద్ద  ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టును గ్రీన్ కో సంస్థ  ఏర్పాటు చేయడం సంతోషమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  కర్నూలు జిల్లా...

Most Read