Sunday, March 16, 2025
HomeTrending News

దమ్ముంటే జైల్లో పెట్టండి..కెసిఆర్ సవాల్

Kcr Against Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని చెప్పారు. ప్రధాని మోదీ...

అస్సాం సిఎం మీద కేసు పెడతాం

అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు దేశంలో వుండే మాతృమూర్తులందరిని అవమానించే విధంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు, ప్రధాని మోడీ,నడ్డా,రాష్ట్ర...

విశాఖపై వెనక్కి తగ్గలేదు: బొత్స

We are for three: ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన చట్టపరమైన హామీ అని, హోదా సాధించేందుకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి...

రెండు రాష్ట్రాల అంశాలకే పరిమితం: సోము

It is AP Issue: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసమే ఈనెల 17న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేసిందని బిజెపి...

సిఎం, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి

must resign: ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ విఫలమైందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశ...

హోదా విషయంలో వైఫల్యం వైసీపీదే : టిడిపి

CM has to come out: ప్రత్యేక హోదా కోసం సిఎం జగన్ తన కార్యాచరణ ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక...

అప్పుడే చేయాల్సి ఉంది: అథవాలే

Athawale on Amaravathi: మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉంటే ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని, కానీ వాటిని నిర్మించడం కష్టమని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) పార్టీ...

ఛత్తీస్‌గఢ్‌లో మావోల మెరుపు దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం మావోయిస్టులు పెట్రోలింగ్‌ పార్టీ పై మెరుపుదాడి చేయడంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ మరణించగా, ఒక జవాన్ గాయపడ్డాడు. మృతి...

రాహుల్ పై కుసంస్కారంగా మాట్లాడుతరా..?

104 కోట్ల జనం ఉండే దేశంలో 15 నుంచి 16 లక్షల పరిశ్రమలు మూత పడ్డది నిజం కాదా నరేంద్ర మోడీ అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. కులం, మతం, జాతి భేదాలు...

కరెంటు లేని గిరిజన గూడెం ఉండొద్దు – మంత్రి సత్యవతి

3 Phase Electrification For Tribal Villages :  గిరిజన ఆవాసాలు, వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలకు 3ఫేజ్ విద్యుత్ కల్పించడంలో మనం దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ...

Most Read