Wednesday, February 26, 2025
HomeTrending News

వరకట్న నిషేధానికి కేరళ కొత్త ఫార్ములా!

మన దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం అనుకుంటారు కానీ అంతకు మించిన సమస్య వరకట్నమే అనేది విషాద వాస్తవం. పెళ్లి పేరుతో జరిగే విచ్చలవిడి ఖర్చు మన దేశంలో ఎన్నో కుటుంబాలకు పెట్టించేది...

ఇక బట్ట తలలు కనిపించవు

ప్రపంచం ఇప్పుడంటే కరోనాతో విలవిలాడుతోంది కానీ...అంతకు ముందు కూడా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉండేది. అలాంటి వాటిల్లో జుట్టు రాలిపోవడం, బట్ట తల, మొహం మీద మచ్చలు, చర్మం ముడుతలు పడడం లాంటి...

జడ్పీటీసీల్లోనూ ఇవే ఫలితాలు

రాష్ట్రంలో విపక్షాలు రోజురోజుకీ బలహీన మవుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఏలూరు కార్పోరేషన్ లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించిందని, 2019లో జరిగిన సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు...

దళిత బంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం

తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. మంత్రులు...

యడ్యూరప్ప రాజీనామా   

కర్ణాటక రాజకీయాలపై కొన్ని రోజులుగా సాగుతున్న ఉహాగానాలకు తెరపడింది.  ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎట్టకేలకు రాజీనామాకు సిద్దమయ్యారు. కొద్దిసేపటి క్రితం తన రాజీనామా అంశాన్ని దృవీకరించారు. కాసేపట్లో గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి...

చరితకు శిలా తోరణం

UNESCO Identified Ramappa Temple As World Heritage Site : కళ్లున్నందుకు చూసి తీరాల్సిన శిల్పం రామప్ప. తెలుగువారు అయినందుకు వెళ్లి తీరాల్సిన గుడి రామప్ప. చేతులున్నందుకు తాకి పరవశించాల్సిన శిల్పం రామప్ప. గుండె బండ కాదని...

బాబు కుట్రలకు చెంపపెట్టు: ఆళ్ళ నాని

ఏలూరు కార్పొరేషన్ లో వైయస్ఆర్సీపీ ఘన విజయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనకు గీటురాయి అని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అభివర్ణించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, సమర్థవంతమైన నాయకత్వంతో ప్రజా సంక్షేమమే...

ఏలూరులో వైసీపీ ఘన విజయం

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. మొత్తం 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో 3 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నేడు  ఓట్ల లెక్కింపు...

ఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కేటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపి జోగినపల్లి...

కుంభకోణం నిజం: సజ్జల

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న మాట వాస్తవమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసనీ, ఏదో ఒక కేసులో...

Most Read