Tuesday, February 25, 2025
HomeTrending News

ప్రమాణాలు పాటించాలి : జగన్ సూచన

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఇచ్చే మందులన్నీ డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని స్పష్టం చేశారు. కోవిడ్‌...

ఆంధ్రా జలదోపిడిని అడ్డుకుని తీరుతాం

తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ నేతలు సైంధవపాత్ర పోషిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. హక్కు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తామని...

ప‌ట్ట‌ణాల్లోనూ నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్లు

హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్ అందుబాటులోకి వ‌చ్చింది. నాగోల్‌లోని ఫ‌తుల్లాగూడ‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వెట్...

కేసియార్ తో చర్చలకు సిద్ధం : పేర్ని నాని

కృష్ణా నీటి వివాదంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ తో చర్చించేందుకు ఏపి సిఎం జగన్ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఉద్వేగాలు, భావోద్వేగాలు...

28 రోజులకే కోవిషీల్డ్ రెండో డోసు వేయాలి 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జూన్ 7న జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మార్గదర్శకాల ప్రకారం విదేశీ ప్రయాణం చేసేవారికి మొదటి, రెండవ టీకాల మధ్య విరామ సమయాన్ని 84...

మల్లన్నసాగర్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని ఒంటరి మహిళలు, పురుషులకు పూర్తి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని అప్పటి వరకు వారి ఇండ్లను కూల్చకూడదని హైకోర్ట్ ప్రత్యెక హరిత డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ...

భారత సరిహద్దులకు చైనా బుల్లెట్ రైలు

భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో చైనా బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. సిచుఅన్ ప్రావిన్సు లోని నైన్ గ్చి – టిబెట్ రాజధాని లాసా మధ్య ఈ రైలు ప్రారంభించారు. 435...

జడ్పీటీసీ పోరు : సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జులై 27న చేపడతామని వెల్లడించింది. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్...

సీఎస్ ను జైలుకు పంపుతాం: ఎన్జీటీ హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా,...

పంజాబ్ కాంగ్రెస్ కు రాహుల్ వైద్యం

పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చల్లార్చేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ రోజు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ లో భేటి అవుతున్నారు. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ – నవజ్యోత్ సింగ్...

Most Read