Wednesday, April 23, 2025
HomeTrending News

కృష్ణా జలాల వాటా సాధనకై రేపు కోదండరాం దీక్ష

కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని,కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ జన సమితి డిమాండ్ చేసింది. కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ను...

సింగిల్ డిజిట్ కు మించి రావు: యనమల జోస్యం

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసినా అభివృద్ధి సూచికలో మనం చివరి స్థానంలో ఉన్నామని,  మన కంటే పంజాబ్, కేరళ అప్పులు చేశాయని, అయితే ఆ రాష్ట్రాలు హ్యూమన్ ఇండెక్స్ లో...

సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే – హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సొంత క్యాడర్ కు వెళ్లాల్సిందేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేశ్ కుమార్.. తన సొంత రాష్ట్రానికి వెళ్లాలని...

రేంజర్ల రాజేష్ అరెస్టుకు VHP డిమాండ్

రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని.. నాస్తికవాదం ముసుగులో హిందుత్వం పై దాడి జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ (VHP) ఆరోపించింది. పథకం ప్రకారమే కెసిఆర్ ప్రభుత్వం హిందువులను అణిచివేసే కార్యక్రమం పెట్టుకుందని విమర్శించింది....

BRS కు తమిళనాడు నాడార్ సంఘాల మద్దతు

జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్న కెసిఆర్ కు తమిళనాడు నుంచి మద్దతు లభించింది. BRS కు మద్దతు తెలిసిన తమిళనాడు నాడార్ సంఘాలు, తెలంగాణ లో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ...

బ్రెజిల్‌ లో బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సొనారో మద్దతుదారులు ఆ దేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ నేత బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేని వేలాదిమంది ఒక్కసారిగా దేశంలోని అతి ముఖ్యమైన...

‘నాడు-నేడు’ కు లార్స్ ల్యాబ్స్ 4 కోట్ల విరాళం

ఆంధ్రప్రదేశ్‌ లో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి  ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు‘ కార్యక్రమానికి బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ ,రూ. 4 కోట్ల విరాళం అందజేసింది,. దీనితో పాటు పారిశ్రామిక...

పాడి రైతులకు బోనస్ విడుదల

కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) పాడి రైతులకు బోనస్‌  నగదును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.  7.20 కోట్ల రూపాయల బోనస్‌ చెక్‌ను కర్నూలు మిల్క్‌...

కామారెడ్డి రైతుల పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో రైతులు దాఖలు చేసిన పిటిషన్‎పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సమయం...

రైతు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి : మంత్రి హరీశ్‌రావు

రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ శివారులో రూ.4.98కోట్ల వ్యవయంతో నిర్మించిన వ్యవసాయ గ్రైన్‌ మార్కెట్‌ యార్డును మంత్రి...

Most Read