Davos Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన రేపటినుంచి ప్రారంభం కానుంది. రేపు ఉదయం 7.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరతారు....
Created History: తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టర్కీలోని ఇస్తాంబులో జరుగుతోన్న విమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్- 2022లో 52 కిలోల విభాగంలో విజేతగా...
Wonderful moment: ఆంగ్లంలో అద్భుతంగా రాణిస్తోన్న కాకినాడ జిల్లా బెండిపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధినీ విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు కలుసుకున్నారు. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా...
Don't blame: రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా అక్కడి సిబ్బందే రైతులను దళారీల వద్దకు పంపుతున్నారంటూ వచ్చిన వార్తలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు...
New Fisheries Societies : ఎన్నో ఏళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని,నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు....
We will fight: తెలుగుజాతి ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని, ప్రజలకోసం పోరాటం చేస్తుందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి...
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి జూన్ 6న అర్హత పరీక్ష టీఎస్ఆర్జేసీ సెట్–22...
శ్రీలంక ద్వీప దేశ స్వతంత్ర చరిత్రలో అత్యంత అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆహార పదర్థాల నుంచి వంట గ్యాస్ వరకు ప్రతి దానికీ కొరత ఉంది. దీంతో ఆసియాలో సంపన్న దేశాల్లో...
ఆదిలాబాద్ లోని సిమెంట్ పరిశ్రమ యంత్ర సామగ్రి కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం నిరసిస్తూ పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం అదిలాబాద్ నాగ్పూర్ రోడ్డుపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు....
సామాన్యుల నెత్తిన మరోమారు గ్యాస్ ధరల భారం పడింది. దేశంలో మరోసారి పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్ ధర రూ.3.50, కమర్షియల్ సిలిండర్ ధర రూ.8.00 పెంచుతూ చమురు సంస్థలు...