Sunday, March 16, 2025
HomeTrending News

తాలిబాన్ల పాలనతో ప్రజల ఇక్కట్లు

ఆఫ్ఘనిస్తాన్ లో పెరుగుతున్న ధరలు, నిత్యావసరాల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతర్జాతీయ సహాయం అందకపోవటంతో తాలిబాన్ పాలకులు ప్రజల ఆకలి కేకలు తీర్చలేకపోతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పౌష్టికాహారం అందక చిన్న పిల్లలు...

అఖిలేష్ కు మద్దతుగా దీదీ

Mamata Banerjee In Support Of Akhilesh Yadav: తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా రంగంలోకి...

సహస్రాబ్ది ఉత్సవాల్లో అమిత్ షా

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు...

నేడు శారదా పీఠానికి సిఎం జగన్

CM- Sarada Peetham: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించ నున్నారు. చినముషిడివాడలోని శ్రీశారదా పీఠం వార్షికోత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.  ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌...

జగన్ తో భేటీ కానున్న చిరంజీవి, నాగార్జున

Chiranjeevi, Nagarjuna to meet CM: ఈ నెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున సమావేశం కానున్నారు. వీరితో పాటు త్వరలో విడుదల...

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ

Bosch Hyderabad : తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఈ వరుసలోనే ఈ రోజు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ బాష్ (Bosch) హైదరాబాదులో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది....

ఏడుగురు జవాన్లు మృతి

అరుణాచల్‌ ప్రదేశ్‌లో మంచుచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి చెందారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కమెంగ్‌ సెక్టార్‌లో ఏడుగురు జవాన్లు ఆదివారం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ, హిమపాతం కారణంగా గల్లంతయ్యారు. ఈ మేరకు సహాయక బృందాలు గాలింపు...

కావాలనే రాలేదు అయితే ఏంటి ?..తలసాని

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే ప్రధాని మోదీకి ఆహ్వానం పలకలేదని అంటున్న బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశ్య...

ఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు: అశోక్ బాబు

Return Gift: అనివార్య పరిస్థితుల్లోనే  ఉద్యోగస్తులు సమ్మె చేస్తారని,  సమ్మె కొత్త కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో మాజీ నేత పరుచూరి అశోక్ బాబు అన్నారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని...

కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి

Job Vacancies : దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాలలో భర్తీ చేయని ఉద్యోగ ఖాళీలు లక్షల సంఖ్యకు చేరుకుంటున్నాయి. ఇది చాలా చిత్రమైన పరిస్థితి అని వైఎస్సార్సీపీ...

Most Read