Monday, March 10, 2025
HomeTrending News

త్వరలో కొండాపూర్ లో డయాలసిస్ యూనిట్

Dialysis Unit In Kondapur Soon : రంగారెడ్డి జిల్లా కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల నూతన అంతస్తును ఈ రోజు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కరోన సమయంలో ప్రభుత్వ...

వ్యాక్సిన్లతో లక్షల కోట్ల లాభాలు

Millions Of Crores Of Profits With Vaccines : ఫైజర్, బియోన్ టెక్ , మోడెర్నా అనే మూడు వాక్సిన్ కంపెనీలకు కేవలం రెండు డోసుల వాక్సిన్ అమ్మినందుకు ఇప్పటిదాకా వచ్చిన లాభం...

వింటర్ ఒలంపిక్స్ కు దూరంగా ఆస్ట్రేలియా

Australia Away From The Winter Olympics : చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఎకమవ్తుతున్నాయి. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్ ఒలంపిక్స్ ను ఇప్పటికే కొన్ని దేశాలు బహిష్కరించగా తాజాగా ఆ...

పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో పార్టీల వ్యూహం

Political Strategy In Western Uttar Pradesh : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా ఎస్పి అధినేత అఖిలేష్...

బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు

కేవలం రాజకీయాల కోసం మాట్లాడే వారికి కాకుండా ప్రజల కోసం బాధ్యతతో పనిచేసే నాయకులకే మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ మండల కేంద్రంలో జరిగిన...

పథకాలకు సహకరించండి: సిఎం జగన్

SLBC: Jagan  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఎం జగన్ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో 217 వ రాష్ట్ర...

ఓటిఎస్ పై ప్రతిపక్షాల కుట్రలు: అవంతి

OTS launched: పేద ప్రజలకు శాశ్వత గృహహక్కు కల్పించడమే సిఎం జగన్ ఉద్దేశమని రాష్ట్ర క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎటువంటి అవినీతి, రాజకీయ దురుద్దేశాలు లేకుండా...

శ్రీగంధానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్

వ్యవసాయం లేకుండా భారతదేశం లేదని, రైతుల శ్రేయస్సు కోసం పంటలకు మద్దతు ధరపై కేంద్రం చట్టం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు...

నిమ్స్ లో అత్యాధునిక వైద్య సదుపాయాలు

Modern Medical Facilities At Nims Hospital : 12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అందులో ముఖ్యంగా మెడికల్...

భద్రాద్రి రామయ్యకు కొడాలి నాని స్వర్ణ కిరీటం

Kodali Nani _Bhadradri Ramayya : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కుటుంబంతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...

Most Read