Monday, February 24, 2025
HomeTrending News

టీకా పంపిణీలో మహిళలకు ప్రాధాన్యత

వ్యాక్సినేషన్ లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్ళ లోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యెక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ రోజు...

ఉద్యోగాలకల్పనే ధ్యేయంకావాలి : జగన్

Jagan Review on IT Policy :  మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ...

టిటిడికి స్పెసిఫైడ్ అథారిటీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వై వీ సుబ్బారెడ్డి ఛైర్మన్ గా ఉన్న ప్రస్తుత పాలక మండలి పదవీకాలం...

‘దిశ’ యాప్ పై స్పెషల్ డ్రైవ్ : జగన్

ప్రమాదకర పరిస్థితుల్లో ‘దిశ’ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్నదానిపై అక్క చెల్లెమ్మలకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. మహిళా భద్రతపై...

కరోనాపై కెసిఆర్ ప్రగల్భాలు: భట్టి

తెలంగాణను కాపాడేందుకు సీఎం కెసిఆర్, మంత్రులు నీళ్ల యుద్ధం చేస్తాం అన్నట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది...

రేపటి నుంచే పర్యాటకం ఓపెన్ : అవంతి

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నీ గురువారం నుంచి తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో బుధవారం పర్యాటక రంగంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. బోటు...

హుజురాబాద్ లో తెరాస కుట్రలు :ఈటెల

ఆర్థిక మంత్రిగా ఉండగా గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ, మిషన్ కాకతీయ బిల్లులు కష్టపడి ఇప్పించేవాడిని, గత మూడేళ్లుగా ఏ బిల్లులు రావడంలేదని బిజెపి నేత ఈటెల రాజేందర్ తెలిపారు. పనులు చేసిన వారు...

కరోనా కేసులు తగ్గినా….. : చంద్రబాబు

దేశంలో కరోనా కేసులు తగ్గినా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం మాత్రం తగ్గడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుటుంబ...

జూలై 13న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని వచ్చే నెల 13 వ తేదీన  అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రకటించారు....

స్కూల్స్ రీ-ఓపెన్ పై హైకోర్టులో విచారణ

పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు వివరణ ఇచ్చిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని ప్రశ్నించిన హైకోర్టు. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు...

Most Read