సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సహ న్యాయమూర్తులతో చర్చించి రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే...
దేశంలో ఆక్సిజన్ దొరకడం సవాల్ గా మారిందని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటియార్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ సరఫరా మొత్తం కేంద్రం తన చేతుల్లోకి తీసుకుందన్నారు. ట్విట్టర్ లో ‘ఆస్క్...
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) అనుమతి పొందిన ఏ టీకానైనా మన దేశంలో దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ టీకాల దిగుమతికి ఒకట్రెండు రోజుల్లోనే...
ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది తెలంగాణా హైకోర్టు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్ కన్ఫర్మేషన్ లేకపోయినా అంబులెన్సులు అపోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కే ఏ పాల్ వేసిన పిటిషన్...
వాక్సినేషన్ పూర్తయ్యే వరకూ కోవిడ్ తో సహజీవనం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. వాక్సిన్ తయారీ, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ రైతు...
కోవిషీల్ద్ టికా రెండు డోసుల మధ్య సమయాన్ని పెంచుతూ జాతీయ టికా సాంకేతిక సలహా మండలి నిర్ణయం తీసుకుంది. కోవిషీల్ద్ మొదటి డోసు తీసుకున్న తరువాత 6 నుంచి 8 వారాల మధ్యలో...
భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక పర్యటనకు దూరమయ్యారు. 2021 మార్చి నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ లో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20న సమావేశం కానుంది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగాల్సి వుండగా స్థానిక ఎన్నికలు, కోవిడ్ నేపధ్యంలో ప్రభుత్వం 3 నెలలకు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి...