మాచ్ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లో మూడు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో), ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్పీసీ) పరస్పరం అంగీకారానికి వచ్చాయి. మాచ్ఖండ్...
పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్ ఆన్...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 15న ఖమ్మం వస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు....
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ వల్లనే రాష్ట్రంలో భూ తగాదాలు తగ్గాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎవరి భూమి వారి చేతుల్లోనే ఉండటానికైనా, రైతుబంధు, రైతుబీమా సకాలంలో రావడానికైనా,...
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించేందుకు ఈ-పోస్టల్ బ్యాలెట్ వంటి సాంకేతిక అధారిత పద్ధతులను వినియోగించుకొనే సమయం ఆసన్నమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్...
నేడు తెలుగుదేశం ఐటి విభాగం ఐ-టిడిపి సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రులపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. తెల్లారి నుంచి సాయంత్రం వరకో తనను తిట్టడం తప్ప మంత్రులకు...
ఉద్యోగులకు మేలు చేసింది నాడు వైఎస్సార్ అయితే, నేడు ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఎవరినో కాపీ కొట్టి, తెలంగాణా సిఎం...
ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిఎం...
భారతీయ జనతా పార్టీ పాత్ర ఉన్న ప్రభుత్వమే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజ్య సభ్య సభ్యుడు, బిజెపి నేత సిఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి...