Thursday, March 20, 2025
HomeTrending News

సీబీఐ అరెస్ట్ చేస్తోంది మాకేం సంబంధం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ వ్యాపారం ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించి అరెస్ట్ అయితే బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్రమాలు చేయమని మేం చెప్పామా..? లక్షల విలువ చేసే...

మహిళలకు లోకేష్ పాదాభివందనం

“అమ్మ లేనిదే జన్మ లేదు... భూమి కన్నా ఎక్కువ భారం మహిళలే మోస్తుంటారు, అలాంటి మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది... ఈ సమావేశానికి విచ్చేసిన మహిళలందరికీ పాదాభివందనం ”...

మహిళలందరి కోసం ఆరోగ్య మహిళ పథకం – మంత్రి హరీశ్

మహిళలు ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, వాటికి పరిష్కారంగా ఆరోగ్య మహిళ ప్రారంభించామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కేన్సర్, రక్త హీనత, గర్బసంచి, అధిక బరువు, పోషకాహార లోపం...

Arun Subramanian : న్యూయార్క్ జ‌డ్జిగా అరుణ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌

భార‌తీయ సంత‌తికి చెందిన అరుణ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌.. అమెరికాలో జిల్లా జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. న్యూయార్క్ ద‌క్షిణ జిల్లా జ‌డ్జిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. న్యూయార్క్ బెంచ్‌లో జ‌డ్జిగా సేవ‌లు అందించ‌నున్న తొలి సౌత్ ఏషియా...

తెలంగాణ తల వంచదు – ఎమ్మెల్సీ కవిత

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ జారీ చేసిన నోటీసుల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా...

ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తాజాగా నోటీసులిచ్చింది. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైను ఈడీ అరెస్ట్...

స్త్రీ శక్తి చాటే దిశగా తెలంగాణ – సీఎం కేసీఆర్

సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః ” అనే ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక...

పాతబస్తీలో పాగా వేస్తున్న ఉగ్రవాదులు – బండి సంజయ్

ఓట్లు, సీట్ల కోసం పాతబస్తీని ఎంఐఎంకు ధారాదత్తం చేసిన కేసీఆర్...దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. అల్లర్లు స్రుష్టించి కేంద్రాన్ని బదనాం చేయడం ద్వారా...

మార్చి 31లోపు బకాయిలు చెల్లింపు

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్‌ సబ్‌ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స...

జన ఔషధి..సేవా భీ, రోజ్‌గార్ భీ – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సామాన్యులపై వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధాన మంత్రి భారతీయ జనఔషధీ పథకం లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి...

Most Read