కేంద్రం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వ్యక్తిగత సిబ్బందిలోని 8 మంది అధికారులను 12 స్టాండింగ్ కమిటీలు, 8 శాఖా సంబంధ స్టాండింగ్ కమిటీల్లో నియమించింది....
తెలంగాణ భవన్ లో ఈనెల 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా,...
పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి యూరోప్ దేశాలకు వలసలు పెరిగాయి. మొరాకో, ట్యునిసియా దేశాల ద్వారా యూరోప్ కు వచ్చే క్రమంలో వేలమంది మధ్యదార సముద్రంలో చనిపోతున్నారు. ప్రాణాలతో వచ్చిన వారు జైళ్లలో...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడి నుంచి తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఈడి జాయింట్...
*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల రామారావు గారు పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో రూ.14.88 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు...
ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతులో కీలుబొమ్మలుగా మారాయని అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈ డీ నోటీసులపై మంత్రి...
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో సందేశం ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న ...
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. తమ నాయకుడు మనీష్ సిసోడియాను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించింది. తీహార్ జైలులో ఉన్న ఆయనను కరుడుగట్టిన నేరస్తులు ఉన్న సెల్...
పోలవరం ప్రాజెక్ట్ లోని గ్యాప్ 1, 2 ల్లో గతంలో వచ్చిన వరదల వల్ల ఏర్పడిన అగాథాలను పూడ్చే ప్రక్రియకు నేడు శ్రీకారం చుట్టారు. డాం డిజైన్ రివ్యూ ప్యానల్ (డి డి...