చలికాలం ముగిసే దశలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది. ఒకవైపు తీవ్రమైన చలిగాలులు.. మరోవైపు వర్ష సూచనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఢిల్లీలో 12 ఏండ్ల క్రితం నాటి చలిగాలుల రికార్డు బద్దలైంది. జమ్ముకశ్మీర్లో ఇవాళ...
సనత్ నగర్ నియోజకవర్గం అమీర్ పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాలులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి...
రాష్ట్ర ప్రభుత్వానికి కోడిపందేలు, పేకాటపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతులు కనీసం సంక్రాంతి జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నరని అన్నారు. రాష్ట్రంలో రైతు...
మంచు ఉప్పెన టిబెట్లోని నైరుతి ప్రాంతాన్ని ముంచెత్తింది. హిమపాతం కారణంగా అక్కడ ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మెయిన్లింగ్ కౌంటీలోని పాయ్, మెడోగ్ కౌంటీలోని డోక్సాంగ్ ప్రాంతాల మధ్య...
బీఆర్ఎస్ తొలి సభ ‘‘ప్రీ రిలీజ్ ఫంక్షన్’’ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆలయం కట్టి ఎట్లా వ్యాపారం చేయాలో చూపించడానికే సీఎంలను...
యోగి వేమన జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ...
చూడచక్కగా ఉండి, ముచ్చట గొలిపే అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను అమ్మకం కోసం తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. విశ్వనీయంగా అందిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు పది రామచిలుకలను ద్విచక్ర వాహనంపై...
కేసీఆర్ ఉపన్యాసాలు చూస్తుంటే మోదీతో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్ లో బీఆర్ఎస్ ఎందుకు...
భారతదేశం తన లక్ష్యం కోల్పోయిందా, దారి తప్పిందా, బిత్తరపోయి గత్తర పడుతున్నదా? ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో అని కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మనందరం సీరియస్ గా ఆలోచించాల్సిన...
యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఇవాళ సందర్శించి స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందారు. ఏకాదశి రోజు చిలుకూరులో స్వామివారి దర్శనం చేయడం ఆయనకి పెద్ద భాగ్యం అని...