ఆంధ్రప్రదేశ్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ ఏపీ సర్కార్...
మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్ లు ఉద్దేశ పూర్వకంగానే కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం, ప్రజలపై గౌరవం...
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. రక్షణ, వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో...
రాజకీయ లబ్ది కోసం రాజాసింగ్ ని బీజేపీ ఆయుధంగా వాడుకుంటోందని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజాసింగ్ ని శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్...
ఉద్యోగస్తులను బెదిరించి, కేసులు పెట్టి సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో సిఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని వాయిదా వేయించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘాల మాజీ నేత పి. అశోక్ బాబు...
సిఎం జగన్ అన్ని మతాలనూ ఆదరిస్తారని, ప్రేమిస్తారని దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి సంప్రదాయాలను విధిగా పాటిస్తారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. దేవుడి దయతోనే ఇన్ని మంచి పనులు ప్రజలు...
రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకుండా బీజేపీ టీఆరెఎస్ లు నాటకాలు అడుతున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, లా...
పాకిస్తాన్ లో కొద్ది రోజులుగా పడుతున్న కుండపోత వర్షాలకు తోడు, హిమానీ నదాలు విరుచుకుపడటంతో పల్లెలు, పట్నాలు జలమయమయ్యాయి. ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే ఖైభర్ పఖ్తుంఖ్వ, బలోచిస్తాన్ రాష్ట్రాల్లో ఉప్పొంగుతున్న నదులతో...
కవాల్ టైగర్ రిజర్వ్ (KTR) పై వెబ్ సైట్ ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. కవాల్ పులుల అభయారణ్యంపై అన్ని వివరాలతో...
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారిలో ఇద్దరు మహిళలు నిన్న మృతి చెందగా తాజాగా మరో ఇద్దరు చనిపోయినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ రోజు వెల్లడించారు. కుని...