Sunday, April 27, 2025
HomeTrending News

కేంద్రం దేశద్రోహపూరిత చర్య – జగదీష్ రెడ్డి

విద్యుత్ సంస్థలపై కేంద్రప్రభుత్వం పెత్తనం ఏమిటని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని, విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వదేనని...

లోకేష్ కు లోక జ్ఞానం లేదు: పెద్దిరెడ్డి

ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో తెలుగుదేశం నేత నారా లోకేష్ రాసిన లేఖ అతని అజ్ఞానాన్ని బైట పెట్టిందని  రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాజలీ, మైన్స్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి...

22న వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తెలంగాణ...

భూమనపై జస్టిస్ రమణ సంచలన వ్యాఖ్యలు

భూమన కరుణాకర్ రెడ్డి సేవలను పార్టీలు తగిన విధంగా ఉపయోగించుకోలేక పోయాయని  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ వ్యాఖ్యానించారు.  ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం ఎంతో కష్టమని, చేసిన...

వడ్డీ భారమే లక్ష కోట్లు ఉంటుంది: యనమల

మరోసారి అధికారం రాదని తెలిసే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను సిఎం జగన్ కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, ఉపాధి...

త్రీ ఐ మంత్రతో తెలంగాణ ప్రగతి : మంత్రి కేటీఆర్‌

ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది...

ఆక్రమిత కశ్మీర్ కలుపుకునేందుకు పాక్ కుయుక్తులు

భారత్ లోని కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పాక్ పునరాలోచనలో పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏనాటికైనా భారత్ కే చెందుతుందని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా,...

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో సిబిఐ సోదాలు

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో ఈ రోజు (శుక్రవారం) ఉదయం సీబీఐ దాడులు చేసింది. గత కొద్ది రోజులుగా ఉచిత పథకాల విషయంలో ఆప్ అధినేత అర్వింద్...

బీహారీల సంస్కారం మీకుందా? విజయసాయి ప్రశ్న

ఏపీని బిహార్‌గా మార్చేశారన్న మాటలతో తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ బిహారీలతోపాటు ఆంధ్రులనూ అవమానించారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆరు కోట్ల ఆంధ్రులను, దాదాపు 12...

వరల్డ్ ఫొటోగ్రఫీ డే

ఫొటోగ్రఫీ అన్నది అత్యంత శక్తివంతమైన ప్రసార మాధ్యమంగా అందుబాటులోకి వచ్చి నేటికి సరిగ్గా 183 ఏళ్లు. ఒక లిప్తపాటులో మన ముందున్న దృశ్యం ఛాయాచిత్రంగా నమోదై, చరిత్రలో సమసిపోని జ్ఞాపకంగా మారుతున్నదీ అంటే...

Most Read