కొందరి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలతోనే మునుగోడు ఉప ఎన్నిక వస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. మునుగోడ్ లో రాబోయే ఉపఎన్నికల్లో TRS గెలుపు ఖాయమన్నారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని...
రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు అన్ని రకాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన బెజవాడ బార్ అసోసియేషన్ భవన సముదాయాన్ని సుప్రీం...
ఉచిత పథకాలు, తాయిలాల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, ప్రజలు కూడా ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ...
బిజెపిలో చేరే నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నైతిక విలువలతో రాజకీయాలు చేయాలని అనుకుంటే వారు ఆ పార్టీ కి ,...
సోమాలియాలో ఉగ్రదాడి జరిగింది. రాజధాని మొగదిషులోని హయత్ హోటల్పై అల్ షబాబ్ టెర్రరిస్ట్ గ్రూప్ దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. హోటల్లోని రెండు చోట్ల కార్లలో బాంబులు...
ఉత్తరప్రదేశ్లో ఈ రోజు (శనివారం) తెల్లవారు జామున 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. లక్నోకు ఉత్తర-ఈశాన్యంగా 139 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 1.12 గంటలకు ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ...
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేటర్లు స్టడీ టూర్ కు వెళ్లి కులుమానాలీలో చుక్కుకుపోయారు. మొండి సమీపంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. వీటిని క్లియర్ చేయడానికి రెండు రోజులు సమయం పడుతుందని...
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి 1.10 కోట్ల చీరలను పంపిణీ చేయనుంది....
తెలంగాణకు కరెంట్ గండం ముంచుకొస్తోంది. 13 రాష్ట్రాలతో పవర్ ట్రేడింగ్ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సర్కార్ ఆధీనంలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంచలన ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణ...
విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ పేరు తీసేసి సిఎం జగన్ తనపేరు పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని ప్రశ్నించారు....