Saturday, March 22, 2025
HomeTrending News

మే 3 నుంచి చార్ ధామ్ యాత్ర‌

చార్ ధామ్ యాత్ర‌కు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. మే మూడవ తేది నుంచి జరిగే చార్ ధాం యాత్రకు వచ్చే వారు కోవిడ్ టీకా సర్టిఫికేట్ చూపాల్సిన అవసరం...

లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది: బాబు లేఖ

Total Failure: రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యిందని, రాష్ట్ర ప్రజలకు భద్రత కరువైందని, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చందబాబు ఆవేదన...

బాధ్యతగా ప్రవర్తించాలి: మంత్రి సురేష్

Be responsible:  రేపల్లె అత్యాచార సంఘటనను రాజకీయం చేయడం తగదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.  ఈ  ఘటన అత్యంత హేయమైనదని, హృదయాలను కలచి వేస్తోందని ఆవేదన...

రానున్నది ఆయిల్‌ఫామ్ రోజులే: మంత్రి నిరంజన్

Profitable Crop  నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్‌లో ఆయిల్ ఫామ్ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ఉదయం పర్యవేక్షించారు. ఆయిల్ ఫామ్ సాగులో ఇబ్బందులు లాభాలపై రైతులను...

దిశ చట్టం ఏమైంది? లోకేష్ ప్రశ్న

What About?: రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో చట్టం సరిగా అమలు కావడం లేదని, ఈ ప్రభుత్వం ఆర్భాటంగా తెచ్చిన దిశా చట్టం అసలు అమల్లోనే  లేదని టిడిపి జాతీయ...

మహింద రాజపక్సకు పదవీ గండం

Protests Rajapaksa : శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సను గద్దె దించేందుకు రంగం సిద్దమవుతోంది. బుధవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో మహింద రాజపక్సపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దం...

సొంత పార్టీతో ప్రజాక్షేత్రంలోకి పీకే

 Prashant Kishor Party : రాజకీయాలపై ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఏదో ఒక పార్టీ నుంచి ప్రజా క్షేత్రంలోకి రావాలనుకున్న పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి...

రాహుల్ గాంధి పర్యటన షెడ్యుల్ ఖరారు

AICC నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 6వ తేదిన సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి  రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్...

సిఎం టూర్ ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి ఈవో

CM tour: రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్నారు. 300 కోట్ల రూపాయలతో నిర్మించిన టాటా క్యాన్సర్ హస్పిటల్ ను ప్రారంభించనున్నారు. 240 కోట్ల...

బొత్స ‘బిల్లు’పై రాద్ధాంతం – క్లారిటీ

Botsa Bill: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నివసించే ఇంటి పవర్ బిల్లుపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తను తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు ఖండించారు. అది...

Most Read