Sunday, February 23, 2025
HomeTrending News

భావోద్వేగానికి గురైన ఫోగట్

రెజ్లర్ వినేష్ ఫోగట్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్  50 కిలోల విభాగంలో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఫైనల్స్ పోరుకు దూరం...

జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నికలు

జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో మొత్తం అన్ని స్థానాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల...

కేసిఆర్ గవర్నర్, కేటిఆర్ కేంద్రమంత్రి: రేవంత్ చిట్ చాట్

బిజెపితో బిఆర్ఎస్ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులూ బిజెపి సభ్యులుగా మారతారని... దానికి ప్రతిగా...

ఎర్రకోట వద్ద రాహూల్ సీటింగ్ పై వివాదం

ఎర్రకోట వద్ద జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్ గాంధీకి కేటాయించిన సీటింగ్ వివాదాస్పదంగా మారింది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట వద్ద...

ప్రమాదం వార్తలను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్ టీమ్

టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది.  గత రాత్రి జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ గాయపడ్డారని, ఆయన...

ప్రతిరోజూ ఆఫీసుకు రావాల్సిందే: ఐపీఎస్ లకు డిజిపి షాక్

ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు డిజిపి ద్వారకాతిరుమలరావు షాక్ ఇచ్చారు. వారు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని,...

ఖైదీలకు ఎస్కార్ట్ పోలీసుల రాచమర్యాదలు

పలుకుబడి ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ స్థాయి నేతలు జైలుకు వెళ్ళటం మొదలయ్యాక జైల్లో ముఖ్యనేతలకు ప్రత్యేకంగా బ్యారక్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం...

ఎమ్మెల్సీగా బొత్స ఎన్నిక లాంఛనమే

వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే కానుంది. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ...

హిందువులపై అకృత్యాలు… బంగ్లాదేశ్ ప్రభుత్వం మొసలి కన్నీరు

బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరతను ఆసరా చేసికొని మతోన్మాదులు దారుణాలకు ఒడిగడుతున్నారు. రిజర్వేషన్ల నిరసనల పేరుతో మొదలైన హింసాకాండ దేశంలో మైనారిటీలపై ఆకృత్యాలకు దారితీస్తున్నాయి. మైనారిటీలైన హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై భొతిక దాడులు యధేచ్చగా...

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన చంద్రబాబు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసి, డప్పు...

Most Read