Thursday, March 6, 2025
HomeTrending News

చంద్రబాబు కోటలో వైసీపీ పాగా

 Kuppam Municipality : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోని కుప్పం నగర పంచాయతీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 25 వార్డులున్న ఈ...

వెంకట్రామి రెడ్డి నామినేషన్ అభ్యంతరకరం

The Former Ias Nomination Is Objectionable : ఐ.ఏ.ఎస్ మాజీ అధికారి వెంకట్రామి రెడ్డి రాజీనామా కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదిస్తే సరిపోదు, కేంద్రం పరిధిలోని DOP కూడా ఆమోదించాలని, వారు...

ఏకపక్షం కాదు: యనమల

Yanamala on Municipals: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని, అయినా సరే విజయం ఏకపక్షంగా రాలేదని  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడినా తమ...

గవర్నకు అస్వస్థత : ఏఐజిలో చికిత్స

AP Governor fall ill: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన్నుమెరుగైన వైద్య పరీక్షల కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ...

మున్సి’పోల్స్’లో వైసీపీ హవా: టిడిపికి దర్శి

Ysrcp Is About To Win 11 Of 12 Municipalities : నెల్లూరు కార్పొరేషన్ తో పాటు మరో 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. కుప్పం...

వర్క్ ఫ్రం హోం టౌన్ సెంటర్లు ప్రారంభం

Minister Mekapati Launched Wfht Centers  వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల వెబ్ సైట్ ను రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. నిర్ణీత కాల వ్యవధిలో...

ఐదు పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

 Five Major Industries To Launch రాష్టంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2,134 కోట్ల రూపాయలతో ఐదు పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా వీటి...

తిరుమల: రెండ్రోజులు నడకదారి బంద్

TTD Decided To Close Foot Path For Two Days : తిరుమలలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి (బుధ,...

కేంద్రం వైఖరికి నిరసనగా ఎల్లుండి ధర్నా

Purchase Of Paddy Grain  : వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభిస్తోందని తెరాస అధినేత కెసిఆర్ ధ్వజమెత్తారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బఫర్ స్టాక్...

సిఎం జగన్ తో కియా ఎండి భేటి

Kia Company India Md Met Ap Cm Jagan కియా కంపెనీ ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్క్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని క్యాంపు...

Most Read