Saturday, September 12, 2026
HomeTrending News

Bandar Port: ఈ క్రెడిట్ సిఎం జగన్ దే: పేర్నినాని

బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని వ్యాఖ్యానించారు. ఈ పోర్టు కోసం 19 ఏళ్ళ నుంచీ ప్రభుత్వాల వెంటపడ్డామని,...

BJP Charge Sheet: ఉద్యోగులపై ప్రభుత్వ తీరు సరికాదు: సోము

రెండు వేల రూపాయల నోటును రద్దు చేయడం సాహసోపేత చర్యగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభివర్ణించారు. అసలు ఈ నోటు చాలా కాలం నుంచి కనబడడం లేదని వ్యాఖ్యానించారు. ఈ...

BCs: బిసిలు కులాల వారీగా విడిపోవద్దు: యనమల

దేశంలో బిసి జనాభాను ప్రభుత్వాలు తేల్చాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉండాలని, చట్ట సభల్లో ఉంటేనే నిధులు, విధుల కోసం...

Tirumala: ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో మార్పులు

వేసవి రద్దీ కారణంగా విఐపి దర్శనాలు, సిఫార్సు లేఖలతో పాటు ఆర్జిత సేవలలో మార్పులు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయం తీసుకుంది.  కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల...

Yanamala: మేనిఫెస్టోలో యువత, మహిళా, రైతులకు ప్రాధాన్యం

తాము అధికారంలోకి వస్తే సంక్షేమంలో ఎలాంటి కోత ఉండబోదని, అర్హులందరికీ సంక్షేమం అందిస్తామని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. రాజమండ్రిలో  ఈనెల 27,28 తేదీల్లో జరగబోయే మహానాడులో మొత్తం...

KTR- Alliant: హైదరాబాద్ లో అలియంట్ కేంద్రం

రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అమెరికా పర్యటన  ఫలప్రదంగా సాగుతోంది. ప్రతిష్టాత్మక కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ ఈ జాబితాలో...

Demonetization: మోడీ తిరోగమనానికి పరాకాష్ట – జగదీష్ రెడ్డి

నోట్ల రద్దుతో కేంద్రంలో మోడీ పాలనకు తిరోగమనం మొదలైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహద పడదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు...

TTD:మినీ తిరుమలగా కరీంనగర్

సర్వమత సౌభాతృత్వానికి తెలంగాణను ప్రతీకగా నిలిపారు సీఎం కేసీఆర్ అని, కరీంనగర్ పట్టణంలో కళియుగ ప్రత్యక్ష ధైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి...

Karnataka: కర్ణాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు

కర్ణాటక నూతన  ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ  కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు పలు రాష్ట్రాల...

Amarnath: బాబుది వెనక చూపు: మంత్రి గుడివాడ

ఉత్తరాంధ్ర అభివృద్ధి కంటే అమరావతిలో కొన్న భూముల రేట్లు పడిపోతాయనే భయమే చంద్రబాబులో ఉందని,  రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుందని,...

Most Read