కేవలం ధనికులు, సంపన్నులు మాత్రమే నివసించేలా అమరావతి మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబు తయారు చేశారని, పేదలకు ఎక్కడా స్థానం కల్పించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. అమరావతిలో...
సంవత్సరంలోగా అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్న సిఎం జగన్ ఆ హామీని ఇంతవరకూ నిలబెట్టుకోలేక పోయారని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ ఘటనపై హై లెవెల్...
తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్ కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్ట్రానిక్స్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 3...
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడతుండటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ వివిధ వర్గాలకు వరాలు ప్రకటించారు. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 21 రోజుల పాటు అన్ని నియోజక వర్గాల్లో...
గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు విశేష సేవలందిస్తోన్న వాలంటీర్లను ప్రభుత్వం నేడు సత్కరించనుంది. 'వాలంటీర్లకు వందనం' పేరిట వరసగా మూడో ఏడాది ... ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు...
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారతదేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ...
సెంటు స్థలంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపట్ల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు ఇచ్చిన గంజాయి తాగి మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30...
సిఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.... వెంటనే దీనికి సంబంధించిన...
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్ కు...
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు ఎండ తీవ్రత కొనసాతుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు...