Sunday, September 13, 2026
HomeTrending News

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గుచూపింది. కాగా.. పవర్ షేరింగ్ కోసం డీకే శివకుమార్ తో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గత 24గంటలుగా ఎడతెగని చర్చలు...

YS Jagan: పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్

ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గత ఆరు రోజులుగా జరుగుతోన్న అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మీ యజ్ణం...

Akhilapriya: ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటన- అఖిలప్రియ అరెస్ట్

మాజీ మంత్రి, టిడిపి నేత  భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం...

Pawan Kalyan: ‘పాపం పసివాడు’ సినిమా తీయాలి: పవన్ సెటైర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'పాపం పసివాడు' సినిమా పేరును ప్రస్తావిస్తూ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న...

Cyclone: మోచ బీభత్సం…మయన్మార్ లో 81 మంది మృతి

మోచ తుపాన్‌ ధాటికి మయన్మార్‌లోని అనేక గ్రామాలు కకావికలమవుతున్నాయి. తుఫాన్‌ మృతుల సంఖ్య మంగళవారం నాటికి 81కి చేరుకున్నది. ఒక్క రాఖినీ రాష్ట్రంలోనే 41 మంది చనిపోయారు. తీరప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకొని...

Telangana: 18న తెలంగాణ కేబినెట్ స‌మావేశం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్రమంతా వైభవోపేతంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో...

Manipur: మణిపూర్‌లో కొత్త వివాదం

మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తగ్గుముఖం పడుతున్న వేళ మరో రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. కుకి గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక పాలన కిందకు తీసుకురావాలని,...

Fake seeds:నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం – మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయశాఖ అధికారులు సమిష్టిగా...

New Mexico town: అమెరికాలో మళ్లీ కాల్పులు

అగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు....

Nitin Gadkari: పోస్టర్లు, బ్యానర్లు వేయించను – నితిన్‌ గడ్కరి

వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయించనని, ప్రజలు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి పేర్కొన్నారు. సోమవారం రాజస్థాన్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన...

Most Read