రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'పాపం పసివాడు' సినిమా పేరును ప్రస్తావిస్తూ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న...
మోచ తుపాన్ ధాటికి మయన్మార్లోని అనేక గ్రామాలు కకావికలమవుతున్నాయి. తుఫాన్ మృతుల సంఖ్య మంగళవారం నాటికి 81కి చేరుకున్నది. ఒక్క రాఖినీ రాష్ట్రంలోనే 41 మంది చనిపోయారు. తీరప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకొని...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జూన్ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్రమంతా వైభవోపేతంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో...
మణిపూర్లో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తగ్గుముఖం పడుతున్న వేళ మరో రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. కుకి గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక పాలన కిందకు తీసుకురావాలని,...
రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. పోలీస్ టాస్క్ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు సమిష్టిగా...
అగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు....
వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయించనని, ప్రజలు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు. సోమవారం రాజస్థాన్లోని ఓ కార్యక్రమానికి హాజరైన...
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వచ్చిన తరువాత తాలు పేరుతో తరుగు తీయకూడదని, తేమ తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులుకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల...
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు...
రూ. 335 కోట్ల వ్యయంతో 40ఎకరాల్లో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. నర్సాపురం మండలం లిఖితపూడిలో జరుగుతున్న వర్శిటీ నిర్మాణ పనులను...